Telangana
సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత
హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్...