Category
Crime
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వనస్థలిపురం
Published On
By Desk
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేశ్ అనే సబ్ రిజిస్ట్రార్ అనిశాకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్కు... మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..
Published On
By Desk
ఆయన భార్య అనుచరులు కూడా మృతి..! ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం.!అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లిలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ... ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు... ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి... వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా..! కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్... ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం.-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. నూతన ఇంటి గృహప్రవేశం..చిందిన రక్తం
Published On
By Desk
విశ్వంభర మేడ్చల్ :-నూతన ఇంటి గృహప్రవేశం సందర్భంగా యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కీసర మండలం చీర్యాలలోని బాలాజీ ఎంక్లేవ్లో సదానందం ఇంట్లో చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన ఇద్దరు హిజ్రాలు రూ.1లక్ష డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా, 15 మంది హిజ్రాలు 3 ఆటోల్లో వచ్చి కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. *సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి*
Published On
By Desk
విశ్వంభర ,సరూర్ నగర్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మరణంపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు, అధికారి నగర్ నివాసి మామిడాల వెంకటేష్ అనే వ్యక్తి, 35-40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించాడు.అక్టోబర్ 8, 2025 సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి, అక్టోబర్ 11 మధ్యాహ్నం 4 గంటలకు తీవ్ర రక్తహీనత, ద్వితీయ ఏడీహెచ్ఎఫ్తో కూడిన పాన్సైటోపీనియా కారణంగా మరణించాడు. అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఎదురుగా ఈ వ్యక్తి అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయినట్టు తెలిసింది.నవంబర్ 1న ఫిర్యాదుదారుడు ధృవీకరించగా, మృతుడు ఇచ్చిన చిరునామా వాస్తవ వివరాలతో సరిపోలలేదు. మృతుడు 35-40 ఏళ్ల వయస్సు, అందమైన రంగు, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నవాడిగా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ఇవ్వదలచినవారు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ను (8712662340) సంప్రదించగలరు. పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ - AIPSO
Published On
By Desk
విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike)... అమ్మాయి కోసం స్నేహితుడిని చంపేసిన విద్యార్థులు
Published On
By Desk
అమ్మాయి ప్రేమ కోసం ఏకంగా స్నేహితుడిని చంపేశారు కొందరు స్నేహితులు. ఈ ఘటన హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో చోటు చేసుకుంది. కూకట్ పల్లికి చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్ (17) యూసుఫ్గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కాగా ఇదే కాలేజీలో ఓ రౌడీ షీటర్ కుమారుడు కూడా చదువుకుంటున్నాడు.... హైదరాబాద్లో మరో దారుణం.. మాజీ ఎంపీటీసీ హత్య
Published On
By Desk
మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పాతిపెట్టిన వైనం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు హత్యకు వివాహేతర సంబంధమే కారణం? మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య
Published On
By Desk
కట్టుకున్న భర్తలనే ఈ నడుమ కొందరు కసాయి భార్యలు కడతేరుస్తున్నారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. జిల్లాలోని బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో రాములు అనే వ్యక్తికి మంజులతో పెళ్లి అయింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. రాములు తండ్రి నారాయణతో కలిసి భార్య మంజుల అతన్ని చంపేసింది. కట్టుకున్న భర్తను... మహిళా కానిస్టేబుల్తో ఎఫైర్.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్గా డిమోట్
Published On
By Desk
మూడేళ్ల కింద హోటల్లో దొరికిపోయిన డీఎస్పీ భార్య ఫిర్యాదుతో క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు పోలీసులపై దాడి.. మియాపూర్లో 144 సెక్షన్ అమలు
Published On
By Desk
మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి
Published On
By Desk
నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్పూర్ స్ట్రెచ్లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సిరిసిల్లలో మరో నేత కార్మికుడి బలవన్మరణం
Published On
By Desk
మరమగ్గాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న నాగరాజు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం మనస్తాపంతో బాత్ రూమ్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

