Category
Crime
Telangana  Crime 

హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు 

హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు  విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు....
Read More...
Telangana  Crime 

1.2 కేజీల గంజాయి పట్టివేత

1.2 కేజీల గంజాయి పట్టివేత   విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Read More...
Telangana  Crime 

రూ.2.54 లక్షల ఢిల్లీ మద్యం పట్టివేత

రూ.2.54 లక్షల ఢిల్లీ మద్యం పట్టివేత   విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే
Read More...
Telangana  Crime 

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

పాత కక్షలతో వ్యక్తిపై దాడి   విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి
Read More...
Telangana  Crime 

ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలు సీజ్ 

ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలు సీజ్  విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో  వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో...
Read More...
Telangana  Crime 

పేకాటరాయుళ్ళ అరెస్టు

పేకాటరాయుళ్ళ అరెస్టు విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు దగ్గర సోమవార సాయంత్రం 7.00 గంటల సమయంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రాగా వెంటనే రామన్నపేట ఎస్సై ఆదేశానుసారం హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వర్లు, రైటర్ స్వామి నాయక్, కానిస్టేబుల్ మధు లతో కలిసి మూసి వాగు దగ్గరకెళ్ళి...
Read More...
Telangana  Crime 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య  విశ్వంభర, బచ్చన్నపేట: అనారోగ్యంతో జీవితం పై విరక్తి చెంది  ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహాత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని కట్కూర్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు బాల నరసయ్య  (48) గత కొంత కాలంగా కిడ్నీ సంబందిత వ్యాదితో భాదపడుతున్నాడు. ప్రతీ నెలా నీలిమా ఆసుపత్రికి...
Read More...
Telangana  Crime 

చెర్విత కేసును ఛేదించిన పోలీసులు

చెర్విత కేసును ఛేదించిన పోలీసులు  వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్    సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్ల కు అభినందన
Read More...
Telangana  Crime 

బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ దాడి

బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ దాడి విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్, దుబ్బాక పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ...
Read More...
Telangana  Crime 

అక్రమ మొరం దందాపై  పోలీసుల ఉక్కు పాదం

అక్రమ మొరం దందాపై  పోలీసుల ఉక్కు పాదం తవ్వకాలకు ఉపయోగించిన పలు యంత్రాలు , వాహనాలు స్వాధీనం
Read More...
Telangana  Crime 

తెలుగు విశ్వవిద్యాలయంలో కుల వివక్ష 

తెలుగు విశ్వవిద్యాలయంలో కుల వివక్ష   ఎస్సీ సెల్‌కు ఫిర్యాదు
Read More...
Telangana  Crime 

పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట రాయుళ్లు అరెస్ట్ విశ్వంభర, చింతపల్లి: మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేసు నమోదు చేశారు. మండలంలోని కుర్మెడు గ్రామ శివారులో బుధవారం పేకాట ఆడుతున్నారనే  సమాచారం రావడంతో చింతపల్లి ఎస్సై ముత్యాల రామూర్తి తన సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేసి, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి‌ తీసుకున్నట్లు...
Read More...