Category
Crime
Telangana  Crime 

ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి 

ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి  సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది.  
Read More...
Telangana  Crime 

లక్కీడ్రా మోసగాళ్లకు 'సజ్జనార్'వార్నింగ్

లక్కీడ్రా మోసగాళ్లకు 'సజ్జనార్'వార్నింగ్ బెట్టింగ్ యాప్‌ల దందాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'లక్కీడ్రా' మోసాలపై దృష్టి సారించారు.
Read More...
Telangana  Movies  Crime 

సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్..

సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్.. ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More...
Telangana  Crime 

దర్శకుడు తేజ కుమారుడికి రూ. 72 లక్షల టోకరా

దర్శకుడు తేజ కుమారుడికి రూ. 72 లక్షల టోకరా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిన ఒక జంట.. ఆయన నుంచి ఏకంగా రూ. 72 లక్షలు వసూలు చేసి మాయమయ్యారు.
Read More...
Telangana  Crime 

విజయవాడ హైవేపై లారీ బీభత్సం

విజయవాడ హైవేపై లారీ బీభత్సం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బాటసింగారం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.
Read More...
National  Crime 

డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!!

డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!! విశ్వంభర తెలంగాణ, బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 
Read More...
National  Crime 

All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. ఇదో కొత్తరకం మోసం..!!

 All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. ఇదో కొత్తరకం మోసం..!! All India Pregnant Job: ఇంటర్నెట్‌లో కనిపించిన ఒక ఆన్‌లైన్ ప్రకటన బిహార్‌లో కలకలం రేపింది. పిల్లలు కలగని మహిళలను తల్లుల్ని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తూ, “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో మోసగాళ్లు వల విసిరారు.
Read More...
National  Crime 

Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!

 Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!    Himachal Pradesh bus accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read More...
Telangana  Crime 

వనస్థలిపురం

వనస్థలిపురం వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేశ్ అనే సబ్ రిజిస్ట్రార్ అనిశాకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌‌కు...
Read More...
National  Crime 

మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..

మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి.. ఆయన భార్య అనుచరులు కూడా మృతి..! ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం.!అల్లూరి సీతారామరాజు జిల్లా,  మారేడుమిల్లిలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ... ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు...  ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి... వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా..!  కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్...  ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం.-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
Read More...
Telangana  Crime 

నూతన ఇంటి గృహప్రవేశం..చిందిన రక్తం

నూతన ఇంటి గృహప్రవేశం..చిందిన రక్తం విశ్వంభర మేడ్చల్ :-నూతన ఇంటి గృహప్రవేశం సందర్భంగా యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కీసర మండలం చీర్యాలలోని బాలాజీ ఎంక్లేవ్లో సదానందం ఇంట్లో చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన ఇద్దరు హిజ్రాలు రూ.1లక్ష డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా, 15 మంది హిజ్రాలు 3 ఆటోల్లో వచ్చి కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More...
Telangana  Crime 

*సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి*

*సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి* విశ్వంభర ,సరూర్ నగర్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మరణంపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు, అధికారి నగర్ నివాసి మామిడాల వెంకటేష్ అనే వ్యక్తి, 35-40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించాడు.అక్టోబర్ 8, 2025 సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి, అక్టోబర్ 11 మధ్యాహ్నం 4 గంటలకు తీవ్ర రక్తహీనత, ద్వితీయ ఏడీహెచ్‌ఎఫ్‌తో కూడిన పాన్‌సైటోపీనియా కారణంగా మరణించాడు. అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఎదురుగా ఈ వ్యక్తి అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయినట్టు తెలిసింది.నవంబర్ 1న ఫిర్యాదుదారుడు ధృవీకరించగా, మృతుడు ఇచ్చిన చిరునామా వాస్తవ వివరాలతో సరిపోలలేదు. మృతుడు 35-40 ఏళ్ల వయస్సు, అందమైన రంగు, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నవాడిగా తెలిపారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ఇవ్వదలచినవారు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్‌ను (8712662340) సంప్రదించగలరు. పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More...