Category
Crime
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాచిగూడలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
Published On
By Desk
విశ్వంభర, కాచిగూడ: హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 18న నిర్వహించిన దాడిలో సారా శివేష్ అలియాస్ బన్నీ, వడ్లూరి ఆకాష్ను... ఆస్తి కోసం అత్తను హత్య చేసిన కోడలు.. సహజ మరణంగా చిత్రీకరించిన కేసు ఛేదించిన తుంగతుర్తి పోలీసులు
Published On
By Desk
- నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు - సెల్ఫోన్ స్వాధీనం - కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అప్పుల బాధతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Published On
By Desk
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇస్కిల్ల గ్రామానికి చెందిన మైల సురేష్ (32) తనకు ఉన్న 1 ఎకరం పొలంతో పాటు ఇతర రైతుల వద్ద భూమిని కౌలుకి తీసుకోని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. పంట పెట్టుబడికి మండల పరిధిలోని మునిపంపుల గ్రామంలోని యూనియన్ బ్యాంక్ నుండి సుమారు 5,50,000/- రూపాయలను,... రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
Published On
By Desk
విశ్వంభర, ఘట్కేసర్: వరంగల్ జిల్లా పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీష దంపతులు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు దారి దోపిడీ ముఠా అరెస్టు
Published On
By Desk
విశ్వంభర, నల్లకుంట : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాదు నల్లకుంట పోలీసులు అరెస్టు చేయగా, ఒక మైనర్ను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ ఏసీపీ జి. జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి బస్టాప్... జేబుదొంగల ముఠా అరెస్టు
Published On
By Desk
15 తులాల బంగారం, రూ.2.55 స్వాధీనం చేసుకున్న మహేశ్వరం పోలీసులు పాము కాటుతో మహిళ మృతి
Published On
By Desk
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన సుర్వి పద్మ (58) తన గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సుమారు సాయంత్రం 04.00 గంటల సమయంలో ఉతికిన బట్టలను తన ఇంటి వెనుకాల ఉన్న ఖాళి స్థలంలో ఉన్న సెంట్రింగ్ చెక్కలపై అరవేస్తుండగా అదే సమయంలో ఒక... విద్యుదాఘాతంతో బ్యాండు మేళం శ్రామికుడు మృతి
Published On
By Desk
విశ్వంభర, హాలియా : విద్యుదాఘాతంతో బ్యాండ్ మేళం శ్రామికుడు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అనుముల గ్రామంలోని కేవీ కాలనీకి చెందిన తక్కెళ్ళపల్లి దుర్గయ్య వయస్సు 40 సంవత్సరాలు గల వ్యక్తి సోమవారం రాత్రి పట్టణంలోని ప్రాథమిక పాఠశాల వెనుక శుభకార్యానికి బ్యాండ్ మేళం 

.. రిమాండ్కు తరలింపు
ఒకరు మృతి మరొకరికి గాయాలు
.. ఒకరు మృతి, మహిళకు గాయాలు
ఎఫ్ ఆర్ వో విజయలక్ష్మి 