Category
International
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్
Published On
By Desk
డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రాక్టీస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !
Published On
By Desk
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా విజన్ క్యూర్, ప్యూర్ జోన్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక జాతీయ నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆహ్వాన కమిటీ ఏర్పాటు సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటుతాం : సీఎం రేవంత్ ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ మధ్య కీలక ఒప్పందం
Published On
By Desk
యూకే–ఇండియా మధ్య ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీ సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ మధ్య కీలక ఒప్పందం దుబాయి ఎయిర్షో సందర్భంగా అధికారికంగా సంతకం చేసిన కంపెనీల ప్రతినిధులు భారతీయ తయారీ రంగానికి ఇది ఒక పెద్ద అవకాశంగా మారబోతోంది ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి ని కలించిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
Published On
By Desk
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ - AIPSO
Published On
By Desk
విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike)... కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించాయని,... అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు చేసిన పాక్ను భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ను ఇబ్బంది పెట్టాలనేదే... పాకిస్తాన్కు రక్తకన్నీరు
Published On
By Desk
జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు..- తిప్పికొట్టిన సైన్యం.. పాక్పై ఎదురుదాడి - ఇస్లామాబాద్, లాహోర్తో పాటు ప్రముఖ నగరాలే లక్ష్యంగా భారత్ వైమానిక, మిసైల్ దాడులు - పాక్కు చెందిన 3 ఫైటర్ జెల్లను కూల్చేసిన భారత్ - ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్ - సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ - జమ్మూకశ్మీర్, పంజాబ్లో హైఅలర్ట్.. పాక్ దాడులకు దీటుగా జవాబిద్దాం
Published On
By Desk
ఢిల్లీ: ఉద్రిక్తతల్ని పెంచాలని భారత్ అనుకోవడం లేదని, పాక్ దాడిచేస్తే మాత్రం దీటుగానే జవాబిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల్లో కనీసం 100 మంది కరడుగట్టిన ముష్కరులు, వారి అనుచరులను అంతమొందించామని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో భారత... దావోస్ లో నెం 1 శ్రీధర్ - రోబోటిక్ కొరియర్ సర్వీస్ పరిశీలన
Published On
By Desk
సిఎన్ బిసి ప్రతినిధి బృందంతో చర్చ కార్యక్రమం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం CNBC ప్రతినిధి బృందంతో నెం1 శ్రీధర్ ప్రత్యేక సమావేశం
Published On
By Desk
విశ్వంభర, దావోస్ : దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక వేదికపై పారిశ్రామిక సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త నెం 1 శ్రీధర్ సిఎన్ బిసి ప్రతినిధి బృందం సమావేశంలో పాల్గొన్నారు. 5జి & ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు , శాటి లైట్ ఇంటర్నెట్తో మొబైల్ సేవలను ఇంటర్లింక్ చేయడం గురించి పారిశ్రామిక ప్రతినిధులకు... రోబోటిక్ కొరియర్ సర్వీస్ తో నెం 1 శ్రీధర్ - దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్
Published On
By Desk
విశ్వంభర, దావోస్ : నెంబర్ 1 శ్రీధర్ తన బృందంతో కలిసి దావోస్ వీధుల్లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రోబోటిక్ కొరియర్ సర్వీస్లలో పైలట్ ప్రాజెక్ట్ను ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్తో వేగవంతమైన మొబైల్ నెట్వర్క్లతో కలిగిన రోబోటిక్ కొరియర్ సర్వీస్లను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పెట్టుబడులకు ప్రపంచ వ్యాపారవేత్తలతో భవిష్యత్తు ప్రణాళికలును సిద్ధం చేస్తున్నారు. 

