Category
International
Telangana  National  International  Crime 

మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ -  AIPSO 

మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ -  AIPSO  విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike)...
Read More...
National  International 

కాల్పుల విరమణకు భారత్‌, పాక్‌ అంగీకారం

కాల్పుల విరమణకు భారత్‌, పాక్‌ అంగీకారం విశ్వంభ‌ర‌, నేష‌న‌ల్ బ్యూరోః  గత కొన్ని రోజులుగా భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ  ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌- పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని,...
Read More...
National  International 

అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి

 అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి విశ్వంభ‌ర‌, నేష‌న‌ల్ బ్యూరోః పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్‌ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేదే...
Read More...
National  International 

పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు జమ్మూ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు..- తిప్పికొట్టిన సైన్యం.. పాక్‌పై ఎదురుదాడి - ఇస్లామాబాద్‌, లాహోర్‌తో పాటు ప్ర‌ముఖ న‌గ‌రాలే ల‌క్ష్యంగా భార‌త్ వైమానిక, మిసైల్ దాడులు  - పాక్‌కు చెందిన 3 ఫైట‌ర్ జెల్ల‌ను కూల్చేసిన భార‌త్ - ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను ధ్వంసం చేసిన భార‌త్ - సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్‌ - జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లో హైఅలర్ట్‌..
Read More...
National  International 

పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం ఢిల్లీ: ఉద్రిక్తతల్ని పెంచాలని భారత్‌ అనుకోవడం లేదని, పాక్‌ దాడిచేస్తే మాత్రం దీటుగానే జవాబిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల్లో కనీసం 100 మంది కరడుగట్టిన ముష్కరులు, వారి అనుచరులను అంతమొందించామని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో భారత...
Read More...
International 

దావోస్ లో నెం 1 శ్రీధర్ - రోబోటిక్ కొరియర్ సర్వీస్‌ పరిశీలన 

దావోస్ లో నెం 1 శ్రీధర్ -  రోబోటిక్ కొరియర్ సర్వీస్‌ పరిశీలన  సిఎన్ బిసి  ప్రతినిధి బృందంతో చర్చ కార్యక్రమం  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో  ప్రత్యేక సమావేశం
Read More...
International 

CNBC ప్రతినిధి బృందంతో  నెం1 శ్రీధర్ ప్రత్యేక సమావేశం

CNBC ప్రతినిధి బృందంతో  నెం1 శ్రీధర్ ప్రత్యేక సమావేశం విశ్వంభర, దావోస్ : దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక వేదికపై  పారిశ్రామిక సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త  నెం 1 శ్రీధర్  సిఎన్ బిసి  ప్రతినిధి బృందం సమావేశంలో పాల్గొన్నారు.  5జి & ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు , శాటి లైట్ ఇంటర్నెట్‌తో మొబైల్ సేవలను ఇంటర్‌లింక్ చేయడం గురించి పారిశ్రామిక ప్రతినిధులకు...
Read More...
International 

రోబోటిక్ కొరియర్ సర్వీస్‌ తో నెం 1 శ్రీధర్ - దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్

రోబోటిక్ కొరియర్ సర్వీస్‌ తో నెం 1 శ్రీధర్ -  దావోస్  ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విశ్వంభర, దావోస్ : నెంబర్  1 శ్రీధర్ తన బృందంతో కలిసి దావోస్ వీధుల్లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌తో వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లతో కలిగిన రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లను పరిశీలించారు.  అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పెట్టుబడులకు ప్రపంచ వ్యాపారవేత్తలతో భవిష్యత్తు ప్రణాళికలును సిద్ధం చేస్తున్నారు.
Read More...
International 

దావోస్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు..

దావోస్ లో మూడో రోజు  సీఎం చంద్రబాబు.. యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో భేటీ గ్రీన్ కో సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోనున్న సీఎం  కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొననున్న చంద్రబాబు
Read More...
International 

భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు..

భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు.. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు భారత్‌లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది 2047 నాటికి అభివృద్ధిలో భారత్ టాప్ -1లో ఉంటుంది
Read More...
International  Andhra Pradesh 

రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

 రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన‌ సీఎం చంద్ర‌బాబు  రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు
Read More...
International  Andhra Pradesh 

స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తరలి వెళ్లిన చంద్రబాబు టీమ్ జ్యూరిచ్ ఎయిర్ పోర్టు నుంచి హిల్టన్ హోటల్ కు వెళ్లిన ఏపీ బృందం
Read More...