Category
International
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 19 ఏళ్ల తర్వాత కోల్కతాకు చేరుకున్న తస్లీమా నస్రీన్.
Published On
By Desk
సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన తస్లీమా. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న ఆమె పర్యటన. కోల్కతాను తన సొంత ఇంటిగా భావిస్తానని భావోద్వేగ వ్యాఖ్యలు. భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
భారత్-పాక్ ఘర్షణపై మరోసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ వ్యాఖ్య. వార్ తప్పదు.. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక..
Published On
By Desk
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల డిజైన్లను ఆవిష్కరించిన ట్రంప్. ఇరాన్పై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అమెరికా భద్రతపై రాజీ ఉండదని స్పష్టీకరణ. కోవిడ్ మరణాలపై బైడెన్ పాలనను విమర్శించిన ట్రంప్. వామ్మో..! జాన్సన్ బేబీ పౌడర్పై 76 వేల కేసులా..? $5.5 బిలియన్ సెటిల్మెంట్ ఎందుకు?
Published On
By Desk
జాన్సన్ & జాన్సన్ $5.5 బిలియన్ సెటిల్మెంట్ ప్రతిపాదన. అమెరికాలో పెండింగ్లో ఉన్న సుమారు 76 వేల కేసులకు పరిష్కారం లక్ష్యం. 95% బాధితులు అంగీకరిస్తేనే ఒప్పందం అమల్లోకి రానుంది. టాల్క్ పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందనే ఆరోపణలను కంపెనీ ఖండించింది. 2020లో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన J&J. భారత్ ఫార్మా కంపెనీలకు భారీ షాక్?.. ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ ప్రకటన
Published On
By Desk
జెనరిక్ మందులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. 2029 నుంచి 200% టారిఫ్! జెనరిక్ మందులపై ట్రంప్ భారీ టారిఫ్లు.. భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం? ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా వారం రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన '1వ ఐఎల్సిఎ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్', 'వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026' పోటీలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్... ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు
Published On
By Desk
ఇరాన్పై అమెరికా భీకర దాడులు.. 30కిపైగా యుద్ధ విమానాలతో ఎయిర్స్ట్రైక్స్ జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు ఇరాన్లో IRGC స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు.. వణికిన IRGC స్థావరాలు మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా భారీ ఎయిర్స్ట్రైక్స్ ఎర్రబడిన 'హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్'
Published On
By Desk
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో జరిపిన దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అబుదాబి హిందూ దేవాలయం మూసివేత
Published On
By Desk
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై 'ఇజ్రాయెల్-అమెరికా' విరుచుకుపాటు
Published On
By Desk
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇన్స్టాలో మోడీ క్రేజ్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. బయటే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటింది. ప్రపంచంలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. 2014 నుంచి మోదీ ఇన్స్టాగ్రామ్ వినియోగించడం ప్రారంభించారు.... ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకం.. ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం
Published On
By Desk
భారత్కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. ఈరెండు ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు కష్టకాలంలో ఇజ్రాయెల్ అండగా నిలిచింది ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం మా భాగస్వామి హమాస్ దాడి చేసి పౌరులను చంపడం దారుణం శాంతిస్థాపన అనేది సులువైన విషయం కాదు హమాస్ దాడుల తర్వాత మీ బాధలను మేం పంచుకున్నాం ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి విడనాడాలి ఇజ్రాయెల్ అందించిన సాంకేతిక పరిజ్ఞానం మరచిపోలేం రక్షణ, భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి ఇజ్రాయెల్ సాయంతో భారత్ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి ప్రధాని నెతన్యాహూ నాకు ఆప్తమిత్రుడు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోడీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ.. 

