ఇవి తింటే మీ కిడ్నీలు పాడైపోతాయ్ జాగ్రత్త

ఇవి తింటే మీ కిడ్నీలు పాడైపోతాయ్ జాగ్రత్త



శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో  కిడ్నీలు ఒకటి. ఈ రోజుల్లో కిడ్ని సమస్య ఎక్కువగా వింటున్నాం. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్ధ  పదార్ధాలను తొలగించడానికి సహాయపడుతాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. కానీ ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీలను రక్షించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ 5 ఆహారాలను తినడం తగ్గించాలి. అవేంటో తెలుసుకుందాం.

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు....  

ఈ రోజుల్లో ఆహారంలో ఎక్కువగా ఉప్పును వాడుతున్నారు. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడి కిడ్నీ సమస్య లు వస్తాయి.

ప్యాక్ చేసిన పండ్ల రసం... 

పండ్ల రసాలను తరుచూ ప్యాక్ చేస్తున్నారు. ఇలా ప్యాక్ చేసిన పండ్ల రసాలల్లో చక్కర స్థాయి ఎక్కువ వుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

పిండి ...

పిండితో చేసిన పదార్ధాలు అంటే బ్రెడ్ పాస్త బిస్కెట్స్ ఇంకా మొదలైనవి తినడం వల్ల శరీరం లో అధిక రక్త పోటు పెరిగి మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మద్యం ..

ఈ రోజుల్లో మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో కిడ్నీలు కాకుండా మిగతా అవయవాలు కూడా దెబ్బతింటాయి.

రెడ్ మీట్ ...

మాంసాలల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల పై భారం పెరుగుతుంది.

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు