Category
National
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్
Published On
By Desk
డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రాక్టీస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !
Published On
By Desk
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా విజన్ క్యూర్, ప్యూర్ జోన్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక జాతీయ నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆహ్వాన కమిటీ ఏర్పాటు సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటుతాం : సీఎం రేవంత్ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు
Published On
By Desk
#AyyappaDeeksha #Sub-Inspector#MemoIssued #HigherAuthority#Protest@DCPoffice*అయ్యప్ప మాల ధరించిన కాంఛన్ బాగ్ ఎస్ ఐ కృష్ణ కాంత్ కు ఇచ్చిన మెమో ను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు* కానీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవరు లేకపోవడంతో కార్యాలయంలోనే నిరసనకు దిగారు... ........ ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి ని కలించిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
Published On
By Desk
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..
Published On
By Desk
ఆయన భార్య అనుచరులు కూడా మృతి..! ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం.!అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లిలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ... ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు... ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి... వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా..! కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్... ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం.-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ - AIPSO
Published On
By Desk
విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike)... బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్
Published On
By Desk
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి.. రేవంత్ సర్కార్కు సుప్రీం కోర్టు ఆదేశం స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించాయని,... అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు చేసిన పాక్ను భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ను ఇబ్బంది పెట్టాలనేదే... పాకిస్తాన్కు రక్తకన్నీరు
Published On
By Desk
జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు..- తిప్పికొట్టిన సైన్యం.. పాక్పై ఎదురుదాడి - ఇస్లామాబాద్, లాహోర్తో పాటు ప్రముఖ నగరాలే లక్ష్యంగా భారత్ వైమానిక, మిసైల్ దాడులు - పాక్కు చెందిన 3 ఫైటర్ జెల్లను కూల్చేసిన భారత్ - ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్ - సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ - జమ్మూకశ్మీర్, పంజాబ్లో హైఅలర్ట్.. పాక్ దాడులకు దీటుగా జవాబిద్దాం
Published On
By Desk
ఢిల్లీ: ఉద్రిక్తతల్ని పెంచాలని భారత్ అనుకోవడం లేదని, పాక్ దాడిచేస్తే మాత్రం దీటుగానే జవాబిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల్లో కనీసం 100 మంది కరడుగట్టిన ముష్కరులు, వారి అనుచరులను అంతమొందించామని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో భారత... వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి
Published On
By Desk
డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు. దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ... 

