Category
National
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Published On
By Desk
భారతీయ మజ్దూర్ సంఘ్ సభ ఆర్చరీలో సముద్రాల అఖిల్కు స్వర్ణం
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.... పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో 'భారీ' ప్రక్షాళన.. 66 లక్షల ఓట్లు కట్!
Published On
By Desk
పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరిగాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 10 విమానాలు రద్దు
Published On
By Desk
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండటంతో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉంది : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Published On
By Desk
రాహుల్ గాంధీ సలహాలు ప్రధాని మోడీ వింటున్నారు కానీ అమలు చేయడం లేదు.. కరోనా రాకముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసారు. ఢిల్లీ కాలుష్య సమస్యపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడి హెచ్చరిస్తున్నా,.. మోదీ ప్రధాని నిర్లక్ష్యం చేస్తున్నారూ. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్చిట్ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్ గేమ్. ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఓట్ల లెక్కింపు తర్వాత ‘రీ-వెరిఫికేషన్’.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Published On
By Desk
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు లేదా అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కోల్కతాలో భూకంపం.. రోడ్లపైకి పరుగులు
Published On
By Desk
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ లో ద్రౌపది ముర్ము విహారం
Published On
By Desk
భారత సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాజస్థాన్లోని జైసల్మేర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను సందర్శించిన ఆమె, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ఆకాశ విహారం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే గూటికి పన్నీర్ సెల్వం
Published On
By Desk
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు. లిక్కర్ కేసులో క్లీన్చిట్పై సీబీఐ ‘రివర్స్’ అటాక్
Published On
By Desk
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద బుక్ను నిషేధించిన సుప్రీం
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో... 

9 ఏళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్ 