Category
National
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ - AIPSO
Published On
By Desk
విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike)... బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్
Published On
By Desk
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి.. రేవంత్ సర్కార్కు సుప్రీం కోర్టు ఆదేశం స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించాయని,... అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి
Published On
By Desk
విశ్వంభర, నేషనల్ బ్యూరోః పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు చేసిన పాక్ను భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ను ఇబ్బంది పెట్టాలనేదే... పాకిస్తాన్కు రక్తకన్నీరు
Published On
By Desk
జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు..- తిప్పికొట్టిన సైన్యం.. పాక్పై ఎదురుదాడి - ఇస్లామాబాద్, లాహోర్తో పాటు ప్రముఖ నగరాలే లక్ష్యంగా భారత్ వైమానిక, మిసైల్ దాడులు - పాక్కు చెందిన 3 ఫైటర్ జెల్లను కూల్చేసిన భారత్ - ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలతో పాటు 8 క్షిపణులు, 16 డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్ - సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ - జమ్మూకశ్మీర్, పంజాబ్లో హైఅలర్ట్.. పాక్ దాడులకు దీటుగా జవాబిద్దాం
Published On
By Desk
ఢిల్లీ: ఉద్రిక్తతల్ని పెంచాలని భారత్ అనుకోవడం లేదని, పాక్ దాడిచేస్తే మాత్రం దీటుగానే జవాబిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల్లో కనీసం 100 మంది కరడుగట్టిన ముష్కరులు, వారి అనుచరులను అంతమొందించామని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో భారత... వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి
Published On
By Desk
డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు. దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ... తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు తక్షణ అమలు – రాహుల్ గాంధీ జోక్యం అవసరం
Published On
By Desk
విశ్వంభర, న్యూఢిల్లీ : తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఏఐసీసీ కార్యాలయం, రాహుల్ గాంధీ కార్యాలయానికి పంపించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
Published On
By Desk
మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదు బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..
Published On
By Desk
న్యూఢిల్లీ నుంచి 23మంది పోటీ.. బీఎస్పీ 69 చోట్ల పోటీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు.. మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
Published On
By Desk
బీజేపీ సంకల్ప్ పత్ర పార్ట్-2ను విడుదల చేసిన అనురాగ్ ఠాకూర్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి రూ. 15 వేల ఆర్థికసాయం అర్హులైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు
Published On
By Desk
* వేష, భాషలను, సంస్కృతిని కాపాడుకుందాం* ప్రృకృతితో స్నేహపూర్వకంగా ఉండాలి* కుటుంబ వ్యవస్థే హిందూ ధర్మానికి మూలం 

