Category
Sports
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం
Published On
By Desk
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి... క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు.... 7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు
Published On
By Desk
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్ఆర్ గ్రౌండ్లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ... ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఎన్టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో... క్రీడా పాఠశాలలకు ఎంపికలు
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్,... 16న స్పోర్ట్స్ స్కూల్స్ కు ఎంపిక
Published On
By Desk
విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై... ఆర్చరీలో సముద్రాల అఖిల్కు స్వర్ణం
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.... ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్
Published On
By Desk
విశ్వంభర, సరూర్ నగర్ : లింగోజిగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి , డైరెక్టర్ ఆలపాటి శైలజ కామేశ్వర్ రావు , అకాడమిక్ డైరెక్టర్ బాలాజీ ప్రారంభించారు. సుమారు 20 స్కూల్స్ నుండి 45 టీమ్స్,, 350 మంది స్టూడెంట్స్... వెయిట్ లిఫ్టింగ్ లో మౌనికకు గోల్డ్ మెడల్
Published On
By Desk
విశ్వంభర, త్రిపురారం : త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని లింగయ్య కుమార్తె వలసాని మౌనిక రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన వలసాని మౌనికను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బైరం అనంతారం స్కూల్ కు కాంస్య పతకం
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో మహబూబాబాద్ శివారు అనంతారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటి కాంస్యపతకాన్ని సాధించారు . 9వ తరగతి కి చెందిన బాలికలు హిందూ,లాస్య ప్రియ సంబంధిత పోటీలలో అసాధారణ ప్రతిభ కనబరిచి కాంస్య పతకంతో పాటు, రూ.15 వేల నగదును ప్రముఖుల చేతుల మీదుగా... 

