Category
Sports
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహణలో ఫుట్ బాల్ క్లినిక్
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ కి షాన్ గా ఖ్యాతిగాంచిన ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫుట్ బాల్ క్లినిక్ పేరిట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో శిక్షణ పొందుతున్న ఫుట్ బాల్ యువఫుట్ బాల్ క్రీడాకారులకుస్పెషల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు... ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024
Published On
By Desk
38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్, భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్లో ల్యాండ్మార్క్ ఈవెంట్ 07 జూలై 2024న గ్రాండ్ ముగింపు వేడుకతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్, మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్... విమానంలో ట్రోఫీతో ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ
Published On
By Desk
వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్ హైలైట్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేను" అంటూ సిరాజ్ ఘనంగా ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024
Published On
By Desk
భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్లో ల్యాండ్మార్క్ ఈవెంట్ అయిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024 ఈరోజు ఘనంగా ప్రారంభించబడింది. ప్రారంభ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్ మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్... టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా
Published On
By Desk
టీమిండియా ఫ్యాన్స్ కు షాకులమ మీద షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ స్టార్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మరో ఆల్ రౌండర్ అయిన జడేజా కూడా తన రిటైర్ మెంట్ను ప్రకటించాడు. సౌతాఫ్రికాతో... టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
Published On
By Desk
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇండియా గెలిచింది. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ మ్యాచ్... కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే
Published On
By Desk
విరాట్ కోహ్లీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో సచిన్ టెండూట్కర్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని వారసుడిగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. సచిన్ కంటే వేగంగా సెంచరీలు చేస్తూ సచిన్ కు తగ్గ క్రికెటర్ అనిపించుకున్నాడు. అలాంటి విరాట్.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. నిన్న... టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం
Published On
By Desk
ఆసిస్ జట్టు అహంకార పూరిత మాటలను మాత్రం వదలట్లేదు. ఇప్పటికే పలుమార్లు ఇండియా మీద ఇలాంటి కామెంట్లు చేసింది ఆసిస్ టీమ్. ఇప్పుడు తాజాగా ఆసిస్ టీమ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా తమ కంటే అన్ని విధాలుగా చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ తో ఆసిస్ జట్టు ఘోరాతి... రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు
Published On
By Desk
ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆయనను సస్పెండ్ చేసింది. వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్పై ఆఫ్ఘాన్ ఘన విజయం
Published On
By Desk
గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను ఓడించిన ఆఫ్ఘాన్ సూపర్ 8లో ఆసీస్పై 21పరుగుల తేడాతో గెలుపు టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ
Published On
By Desk
బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్లో గెలుపు సెమీస్ దిశగా పరుగులు 

