Category
Sports
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... భారత క్రికెట్కు గుడ్బై.. రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే
Published On
By Desk
'సమయం ఆసన్నమైంది'.. ఎమోషనల్ వీడియోతో రిటైర్మెంట్ ప్రకటించిన రహానే త్రోబాల్లో పుల్లూరు మహిళల సత్తా
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి,... ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా వారం రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన '1వ ఐఎల్సిఎ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్', 'వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026' పోటీలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్... నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్
Published On
By Desk
విశ్వంభర, ముషీరాబాదు : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా హైదరాబాదు ముషీరాబాదు వాలీబాల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో కోచ్ సతీష్ మాట్లాడారు. శిబిరంలో క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ఈ శిక్షణను కొనసాగించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న... ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్ టోర్నమెంట్స్
Published On
By Desk
మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి వెల్లడి క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం
Published On
By Desk
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి... క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు.... 7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు
Published On
By Desk
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్ఆర్ గ్రౌండ్లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ... ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఎన్టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో... క్రీడా పాఠశాలలకు ఎంపికలు
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్,... 16న స్పోర్ట్స్ స్కూల్స్ కు ఎంపిక
Published On
By Desk
విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై... 

