Category
Sports
Telangana  Sports 

జిమ్నాస్టిక్స్‌లో 8 ఏళ్ల అనర్ఘ్య కు గోల్డ్ మెడల్

జిమ్నాస్టిక్స్‌లో 8 ఏళ్ల అనర్ఘ్య కు గోల్డ్ మెడల్ విశ్వంభర, బషీర్ బాగ్ : ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల అనర్ఘ్య నిమ్మతోరి జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది.హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ...
Read More...
Sports 

తండ్రి బ్యాట్‌తో అహాన్ సందడి.. వైరల్ అవుతున్న రోహిత్ కుమారుడి ఫొటో

తండ్రి బ్యాట్‌తో అహాన్ సందడి.. వైరల్ అవుతున్న రోహిత్ కుమారుడి ఫొటో హిట్‌మ్యాన్ వారసుడు రెడీనా?.. అహాన్ ఫొటోతో అభిమానుల్లో సందడి
Read More...
Sports 

భారత క్రికెట్‌కు గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే

భారత క్రికెట్‌కు గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే 'సమయం ఆసన్నమైంది'.. ఎమోషనల్ వీడియోతో రిటైర్మెంట్ ప్రకటించిన రహానే
Read More...
Telangana  Sports 

త్రోబాల్‌లో పుల్లూరు మహిళల సత్తా

త్రోబాల్‌లో పుల్లూరు మహిళల సత్తా విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్‌లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి‌,...
Read More...
Telangana  International  Sports 

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ విశ్వంభర,  హైదరాబాద్ :నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా వారం రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన '1వ ఐఎల్‌సిఎ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్', 'వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026' పోటీలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్...
Read More...
Telangana  Sports 

నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్ 

నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్  విశ్వంభర, ముషీరాబాదు : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా హైదరాబాదు ముషీరాబాదు వాలీబాల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో కోచ్ సతీష్ మాట్లాడారు. శిబిరంలో క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ఈ శిక్షణను కొనసాగించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న...
Read More...
Telangana  Sports 

ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్  టోర్నమెంట్స్ 

ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్  టోర్నమెంట్స్  మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి వెల్లడి
Read More...
Telangana  Sports 

క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం

క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Read More...
Telangana  Sports 

టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం

టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి...
Read More...
Telangana  Sports 

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్‌ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు....
Read More...
Telangana  Sports 

7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు

7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్‌ఆర్ గ్రౌండ్‌లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్‌సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ...
Read More...
Telangana  Sports 

ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ

ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్‌టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో...
Read More...