Category
Andhra Pradesh
Andhra Pradesh 

రెడ్ బుక్ అంటే ఉలికిపాటు ఎందుకు జగన్? - జగన్ కు దమ్ముంటే .. శాసనసభకు వచ్చి  వాస్తవాలను ప్రకటించాలి 

 రెడ్ బుక్ అంటే ఉలికిపాటు ఎందుకు జగన్? - జగన్ కు దమ్ముంటే .. శాసనసభకు వచ్చి  వాస్తవాలను ప్రకటించాలి   అసెంబ్లీకి రాకుండా శ్వేత పత్రాలపై ఎక్కడో మాట్లాడితే ఏమి ఉపయోగం   ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి   ప్రజలకు ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు   తప్పు చేసేవాళ్ళు భయపడాలి గాని జగన్ అండ్ కో ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి 
Read More...
Andhra Pradesh 

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.    పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో...
Read More...
Telangana  Andhra Pradesh 

రేపు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ

 రేపు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ రేపు సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
Read More...
Telangana  Andhra Pradesh 

విద్యాసంస్థల బంద్ విజయవంతం

విద్యాసంస్థల బంద్ విజయవంతం విశ్వాంబర ఆమనగల్లు జూలై 4 ఆమనగల్ మండల కేంద్రంలో నీట్  పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఆమనగల్ పట్టణం లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రవేట్ మరియు గవర్నమెంట్  విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఆమనగల్లు ఎన్...
Read More...
Andhra Pradesh 

ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించాలి...

ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించాలి... మరణీంచిన విద్యార్ధి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి...   కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి...
Read More...
National  Andhra Pradesh 

పార్లమెంట్ లో పరిమళించిన చేనేత వస్త్రాలు 

పార్లమెంట్ లో పరిమళించిన చేనేత వస్త్రాలు  పార్లమెంట్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా బైరెడ్డి శబరి ఉండాలంటూ చేనేత నాయకులు ఏలే మహేష్ నేత విజ్ఞప్తి 
Read More...
Andhra Pradesh 

జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నాడా?

జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నాడా? ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు...
Read More...
Telangana  Andhra Pradesh 

తెలుగు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులు వర్షాలే

తెలుగు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులు వర్షాలే జులై నెల ప్రారంభంలో వర్షాల సూచన పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. అలాగే, ఉత్తర ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల...
Read More...
Andhra Pradesh 

ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు

ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు    ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలతో జులై 1న ఉదయం 6 గంటలకే పెన్షన్ ను ఇంటి వద్దకు అందించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వం లాగా కాకుండా.. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తామని ఇప్పటికే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు ఆదేశాలతో...
Read More...
Andhra Pradesh 

దగ్గరుండి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

దగ్గరుండి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు    ఎక్కడైనా భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటేనే భార్యలు రగిలిపోతారు. అలాంటిది భర్త వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తే.. ఇక సునామీనే. ఇది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు భార్యలు మాత్రం దగ్గరుండి మరీ తమ భర్తకు మూడో పెళ్లి చేశారు. ఈ ఘటన అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు...
Read More...
Andhra Pradesh 

అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ ఆదివారం నాడు మన్ కీ బాత్ లో ప్రసంగించిన మోడీ.. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రస్తావించారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు.  అదో అద్భుతం అని.. రుచి చూసిన క్షణం...
Read More...
Andhra Pradesh 

బాపట్లలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

బాపట్లలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం    విశ్వంభర, బాపట్లః  బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఒక బాలిక మీద ఐదుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక(16) శుక్రవారం రోజున తన అమ్మమ్మ ఊరు అయిన నిజాంపట్నం మండలానికి వచ్చింది. అయితే అదే రోజున రాత్రి కొందరు దుండగులు దగ్గరలోని తోటల్లోకి బాలికను తీసుకెళ్లారు.  అనంతరం ఐదుగురు దుండగులు ఆమెపై...
Read More...