Category
Andhra Pradesh
Telangana  Andhra Pradesh 

రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి: టీజీ వెంకటేశ్

రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి: టీజీ వెంకటేశ్ విశ్వంభర, ముషీరాబాద్: దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని మాజీ ఎంపీ టీ.జీ. వెంకటేష్ సూచించారు. ఆదివారం ముషీరాబాదు ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో భూపతి కృష్ణమూర్తి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైశ్య ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా...
Read More...
Telangana  Andhra Pradesh 

భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన చంద్రబాబు 

భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన చంద్రబాబు  విశ్వంభర, హైదరాబాద్ : ​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ​​ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ...
Read More...
Telangana  Andhra Pradesh 

‘అరకు కౌని’ మిల్లెట్ మీల్ 

‘అరకు కౌని’ మిల్లెట్ మీల్  ఆర్గానిక్ మిల్లెట్ స్టాల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు
Read More...
Telangana  Andhra Pradesh 

ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు 

ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు    విశ్వంభర, అనంతపురం: శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రజలను మభ్యపెట్టి కోట్ల సంపాదిస్తున్నారంటూ జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు కొడవండ్ల నరేష్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకున్నా సిబిఎస్ సిలబస్ ఉందంటూ ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫీజుల
Read More...
Telangana  Andhra Pradesh 

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశ్వంభర, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను రైల్ నిలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; ఎస్సీ సర్కిల్ రైల్వే సేఫ్టీ...
Read More...
Telangana  Andhra Pradesh 

వినియోగదారుల మండలి సభ్యుడిగా సుల్తాన్ అలీ 

వినియోగదారుల మండలి సభ్యుడిగా సుల్తాన్ అలీ  విశ్వంభర, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నుండి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి (స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్) అనధికార సభ్యుడిగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయవాది, 'ఆసరా' వ్యవస్థాపకులు  హబీబ్ సుల్తాన్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు)  ఇలక్కియ అధికారికంగా  ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం విశ్వంభర, నెల్లూరు:పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించనుంది. ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు బోగోలు మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో...
Read More...
Andhra Pradesh 

మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్ విశ్వంభర, మంగళగిరి :మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు,...
Read More...
Devotional  Andhra Pradesh 

నేడు ముత్యాలమ్మ తల్లి జాతర 

నేడు ముత్యాలమ్మ తల్లి జాతర  విశ్వంభర, పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం,వాడ చీపురుపల్లి గ్రామ పంచాయితీలు పరిధిలో గల  14 గ్రామాల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేడు 10వ తేదీ మంగళవారం అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు...
Read More...
Andhra Pradesh 

గ్రాడ్యుటీ ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి

గ్రాడ్యుటీ ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి అనంతపురం, విశ్వంభర: అనంతపురం మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పనిచేసి రిటైర్ అయిన పారిశుద్ధ కార్మికులకు, అలాగే సర్వీస్‌లో ఉన్న సమయంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల నామినీలకు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్–1972 ప్రకారం రావలసిన గ్రాడ్యుటీ ఇప్పటికీ అందకపోవడం చాలా బాధాకరమని ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు తెలిపారు. గ్రాడ్యుటీ చట్టం...
Read More...
Telangana  Andhra Pradesh 

ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం  తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ బంధాలు వెల్లివిరిశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More...
Telangana  Crime  Andhra Pradesh 

భద్రాచలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు

భద్రాచలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు వస్త్రాల కౌంటర్లు, ప్రచార శాఖపై దృష్టి  పట్టుచీర మాయం ఘటనపై ప్రత్యేక విచారణ
Read More...