Category
Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్
Published On
By Desk
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. బాబుకు బిగ్ రిలీఫ్..ఆ కేసు క్లోజ్..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు న్యాయపరమైన ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగించింది. సార్లంకపల్లే బాధితులకు భరోసా.. తక్షణ సాయం, పక్కా ఇళ్లు..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం గిరిజన కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది. విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు
Published On
By Desk
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) జనసముద్రమైంది. తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా కిక్కిరిసిపోయింది. పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’!
Published On
By Desk
పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం
Published On
By Desk
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ62 (PSLV-C62) సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని తన ఆలోచనలకు మద్దతు ఇచ్చే వారితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..
Published On
By Desk
తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర'
Published On
By Desk
విశ్వంభర ఏపీ బ్యూరో: సినీ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు తన రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోసం తాను గతంలో పెట్టుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన 'మహా పాదయాత్ర'కు శ్రీకారం చుట్టారు. షాద్నగర్లోని తన నివాసం గతంలో... Chandrababu Naidu: జగన్కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు
Published On
By Desk
విశ్వంభర ఏపీ, బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Pawan Kalyan: కులాల చిచ్చు సహించం..!!
Published On
By Desk
Pawan Kalyan: తెలుగు లోగిళ్లను వెలుగువాకిళ్లుగా మార్చే పండుగ సంక్రాంతి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మతానికి చెందిన పండుగ కాదని, ప్రకృతిని ఆరాధించే సనాతన సంప్రదాయాల ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని చెప్పారు. 

