Category
Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్రహం..
Published On
By Desk
ఎర్రడికేర గ్రామ రహదారి పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదని గ్రామస్తుల ఆవేదన. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ఆరోపణలు. "రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు?" అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్థులు మూడు రోజులు దాటినా మౌనమేలా?... బిస్మి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కాపాడుతున్నది ఎవరు?
Published On
By Desk
బిస్మి ఇండస్ట్రీస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీపై ఆరోపణల వెల్లువ.. సమగ్ర విచారణకు డిమాండ్ అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ నిర్వహణా?.. అధికారుల చర్యలపై ప్రశ్నలు. ప్లైవుడ్ ఫ్యాక్టరీ వివాదం ముదురుతోంది.. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి సీపీఐ హెచ్చరిక. టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై భార్య ఫిర్యాదు.. వైరల్ అవుతున్న వీడియో..
Published On
By Desk
టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై భార్య సంచలన ఆరోపణలు.. వైరల్ వీడియోలతో కలకలం. టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మ వివాదంలోకి.. భార్య ఫిర్యాదు, వైరల్ వీడియోలపై చర్చ ఒంగోలు హైవే-16 దిగ్బంధించిన పొగాకు రైతులు.. గిట్టుబాటు ధర కోసం ఆందోళన
Published On
By Desk
పొగాకు రైతుల నిరసనతో హైవేపై ఉద్రిక్తత.. రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్.. ఒంగోలు జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపు కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
Published On
By Desk
శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం.. విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్. కేజీబీవీ టీచర్ ప్రవర్తనపై ఆగ్రహం.. వైరల్ వీడియోతో విచారణకు డిమాండ్ టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
Published On
By Desk
టీటీడీ పేరుతో ttddevasthanam.online నకిలీ వెబ్సైట్ వైరల్.దర్శనం, సేవా టికెట్లు, వసతి బుకింగ్ పేరుతో మోసాలకు యత్నం.అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ డిజైన్.అనుమానాస్పద లింకుల్లో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయొద్దని హెచ్చరిక. ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంతపురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
Published On
By Desk
అనంతపురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నూతన కేంద్రం ప్రారంభం.9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలు.క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, కార్నియా సహా సమగ్ర నేత్ర వైద్య సేవలు.ఆగస్టు 31 వరకు ఉచిత నేత్ర వైద్య సంప్రదింపులు. తెలుగుదేశం ప్రజాపథం నివేదికను చంద్రబాబుకు అందజేత
Published On
By Desk
విశ్వంభర, అమరావతి : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహకాలలో భాగంగా నిర్వహించిన 'తెలుగుదేశం ప్రజాపథం' కార్యక్రమాల నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అందజేశారు. గత మే 17న నిర్వహించిన మినీ మహానాడు స్ఫూర్తితో... అనంతపురం ఎంఎస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీపై వరుస ఆరోపణలు.. అధికారుల తీరుపై ప్రశ్నలు
Published On
By Desk
ఎంఎస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీపై అనుమతులు లేవనే ఆరోపణలు. లేబర్, ఫారెస్ట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని కార్మికుల ఆరోపణ. కార్మికులకు ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు లేవని వాదన. ఫ్యాక్టరీపై సంబంధిత శాఖల తనిఖీలు, విచారణ కొనసాగింపు. మీడియాకు బెదిరింపులు, రాజకీయ అండపై కూడా ఆరోపణలు. బుక్కరాయసముద్రం సమీపంలోని ప్లైవుడ్ ఫ్యాక్టరీలో విషాదం.. కార్మికుల ఆందోళన
Published On
By Desk
అనంతపురం సమీపంలోని ప్లైవుడ్ ఫ్యాక్టరీలో కార్మికుడి మృతి.ఇది రెండో మరణమని కార్మికుల ఆరోపణ.భద్రతా ప్రమాణాలు, ఇన్సూరెన్స్, లేబర్ సౌకర్యాలు లేవని కార్మికుల వాదన.ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్.మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికుల విజ్ఞప్తి. అమ్మ వడి కోసం అనంతపురం కలెక్టరేట్కు ఒంటరిగా వచ్చిన అనాథ బాలిక.
Published On
By Desk
బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థిని కీర్తి బాయి వినతి. తల్లిదండ్రులు లేరని, తన సమస్య చెప్పుకునే వారు లేరని ఆవేదన. అమ్మ వడి పథకం లబ్ధి కల్పించాలని కలెక్టర్కు అర్జీ. మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ స్ట్రెచర్ల కొరత.. రోగులకు తప్పని ఇబ్బందులు
Published On
By Desk
స్ట్రెచర్లు లేక చేతుల మీదే రోగుల తరలింపు.. అనంత ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో కొనసాగుతున్న స్ట్రెచర్ సమస్య.. స్పందించాలని ప్రజల విజ్ఞప్తి 

