Category
Telangana
Telangana 

యాదగిరిగుట్టలో డాలర్ల మాయం..

యాదగిరిగుట్టలో డాలర్ల మాయం.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోటుచేసుకున్న డాలర్ల మాయం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
Read More...
Telangana 

వనదేవతల చెంత కేంద్ర మంత్రులు

వనదేవతల చెంత కేంద్ర మంత్రులు మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న వీరికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు.
Read More...
Telangana 

సేవాదల్  అధ్యక్షుడుగా శెట్టి అశోక్

సేవాదల్  అధ్యక్షుడుగా శెట్టి అశోక్   విశ్వంభర, మహేశ్వరం : తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్  మహేశ్వరం మండల్ అధ్యక్షుడిగా శెట్టి అశోక్ నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులు కార్యదర్శులు నియమించడం జరిగింది. శెట్టి  అశోక్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు రంగారెడ్డి జిల్లా సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల
Read More...
Telangana 

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కేఎల్ఆర్

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కేఎల్ఆర్   విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని  శివగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్నబ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను తరపున పరిశీలించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆల్లె కుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కే
Read More...
Telangana 

మంత్రులకు ఘన స్వా గతం 

మంత్రులకు ఘన స్వా గతం  విశ్వంభర, సంగారెడ్డి : పటాన్ చెరు లోని కర్ధనూర్ లో నూతనంగా నిర్మించతలపెట్టిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంత్రులిద్దరికి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్...
Read More...
Telangana 

అంగరంగ వైభవంగా సమ్మక్క జాతర

అంగరంగ వైభవంగా సమ్మక్క జాతర విశ్వంభర, సంగారెడ్డి: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని  సమ్మక్క జాతర మహోత్సవం  సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జోగిని శ్యామల నేతృత్వంలో బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ...
Read More...
Telangana 

సైన్స్ పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి 

సైన్స్ పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి  విశ్వంభర,  చింతపల్లి : విద్యార్థులు సైన్స్ సబ్జెక్టు పట్ల  ఆసక్తిని పెంచుకోవాలని జెడ్పిహెచ్ఎస్ చింతపల్లి  ఇంన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సపావత్  కిషన్ లాల్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతపల్లిలో ఫోరమ్ ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి భౌతిక రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ ప్రశ్న...
Read More...
Telangana 

ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి 

ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి  అడిషనల్ కలెక్టర్ పాండు
Read More...
Telangana 

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి 

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి  విశ్వంభర,  చింతపల్లి : చింతపల్లి మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో స్పెషల్ క్లాసుల పేరుతో సెలవు రోజులలో కూడా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేవరకొండ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ శంశోద్దిన్  మండల విద్యాధికారికి వినతిపత్రం...
Read More...
Telangana 

చిన్ననాగారం ముత్యాలమ్మ హుండి లెక్కింపు

చిన్ననాగారం ముత్యాలమ్మ హుండి లెక్కింపు విశ్వంభర,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని  ముత్యాలమ్మ దేవస్థానం హుండీని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో లెక్కించారు. రూ.1 లక్ష 42 వేల 85లు నగదు, 226 గ్రాముల వెండి, 2 గ్రాముల బంగారం ఆదాయంగా వచ్చినట్లు దేవస్థానం మేనేజ్మెంట్ ప్రకటించింది. సంబంధిత నగదును ఆలయ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు చెప్పారు.శివరాత్రి ముందు...
Read More...
Telangana 

ఫౌండేషనల్ లెర్నింగ్ పరీక్షకు శిక్షణ  

ఫౌండేషనల్ లెర్నింగ్ పరీక్షకు శిక్షణ             విశ్వంభర,  గుండాల : దేశవ్యాప్తంగా మూడోతరగతి విద్యార్థులలో అభ్యా సన సామర్ధ్యాలను పరీక్షించేందుకు ఫిబ్రవరి 26న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్షను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహిస్తున్నందున విద్యార్థులను పరీక్షకు సన్నద్ధం చేయాలని గుండాల మండల విద్యాధికారి  మన్నె అగ్గి రాములు ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశంలో ఆర్పీలు జంపాల రాజు,
Read More...
Telangana 

పాఠశాలలో స్టేజి నిర్మాణానికి శంకుస్థాపన 

పాఠశాలలో స్టేజి నిర్మాణానికి శంకుస్థాపన  విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామ మాజీ సర్పంచ్ కంకణాల నరసింహారెడ్డి జ్ఞాపకార్థం అతని  కుమారుడు కంకణాల రంజిత్ రెడ్డి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.1.5 లక్షలతో స్టేజి నిర్మాణం కోసం ముందుకు రావడం మంచి విషయమని, విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక ఉపయోగపడుతుందని, గ్రామ సర్పంచ్ కంభంపాటి...
Read More...