Category
Telangana
Telangana 

కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పుస్తకాలు అందజేత 

 కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పుస్తకాలు అందజేత  స్టడీ సర్కిల్ , గ్రంధాలయ సంస్థలకు , మంత్రి కోమటిరెడ్డి దాతృత్వం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతీ, యువకులకు చేయూత 
Read More...
Telangana 

భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు

భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు విశ్వంభర, ఉమ్మడి వరంగల్ : భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. దేవి నవరాత్రులలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ ముందు మహిళలు , చిన్నారులు , యువతీ , యువకులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు, దాండియా నృత్యాలతో వేడుకలను సాగించారు. తెలంగాణ...
Read More...
Telangana 

ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు

ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు    విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ మున్నూరు కాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో బంగారు బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.  తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ నేతృత్వంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు....
Read More...
Telangana 

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు విశ్వంభర : సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30 వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.
Read More...
Telangana 

ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్

ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్ విశ్వంభర: సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే...
Read More...
Telangana 

ఉచిత బస్ ప్రయాణం పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరా .. 

ఉచిత బస్ ప్రయాణం పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరా ..  ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని,   టికెట్ తీసుకున్న వాళ్లకు  సీటు దొరకడం లేదని  ఒక మహిళ చెప్పడంతో  ఒక్కసారిగా అందరూ నవ్వారు....   ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళల స్పందనతో పాటు , ప్రజా సమస్యలు తెలుసుకున్న -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి    సంతోషం వ్యక్తం చేసిన మహిళలు  
Read More...
Telangana 

నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

నెక్లెస్ రోడ్ లో మనం ఎంప్లాయిమెంట్ కోసం తపనపడాలి దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మ్యాన్ పవర్
Read More...
Telangana 

బెల్ట్ షాపుల నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు

బెల్ట్ షాపుల నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు  బెల్ట్ షాపులు నిర్మూలించిన  గ్రామాలకు వెంటనే 10 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే    రాజగోపాల్ రెడ్డి  తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు     మీ వల్ల గ్రామాల్లో తాగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యేకి మహిళల కితాబు 
Read More...
Telangana 

శ్రీరామ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శ్రీరామ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు విశ్వంభర, ఎల్బీనగర్ : కొత్తపేటలోని శ్రీరామ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ దాచేపల్లి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ ను ఎంతో  వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. నేటితరం విద్యార్థులకు సాంప్రదాయాలను తెలియజేసే విధంగా కళాశాలలో ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు....
Read More...
Telangana 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి. 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి.  విశ్వంభర, ఎల్బీనగర్ : సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. కొత్తపేటలోని శివాని మహిళా కళాశాల  ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ పి. రామ్ రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ వేధిరె...
Read More...
Telangana 

సూర్యాపేటలో  డ్రైనేజీ రోడ్డు నిర్మాణం లేక పారుతున్న మురుగునీరు

సూర్యాపేటలో  డ్రైనేజీ రోడ్డు నిర్మాణం లేక పారుతున్న మురుగునీరు "ఇబ్బంది పడుతున్న 16 వార్డు ప్రజలు    అధికారుల స్పందన లేదంటూ ఆవేదన   అడవుల్లో ఉన్నామా? మున్సిపాలిటీ పరిధిలో ఉన్నావా ?   కనీస వససుతులు కల్పించరా అంటూ నిలదీత
Read More...
Telangana 

త్రాగునీటి సమస్య పై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కృతజ్ఞతలు

త్రాగునీటి సమస్య పై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కృతజ్ఞతలు విశ్వంభర, చండూర్ :  పుల్లెంల గ్రామంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే  స్పందించిన ఎమ్మెల్యే  తక్షణమే మిషన్ భగీరథ SC వెంకటేశ్వర్లుతో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కారించాలని కోరారు. స్పందించిన SC , ఆర్.డబ్ల్యూ.ఎస్...
Read More...