Category
Telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఉజ్జయిని మహంకాళికి పద్మశాలి సంఘం పట్టు వస్త్రాలు సమర్పణ
Published On
By Desk
విశ్వంభర, సికింద్రాబాద్:- లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య... కమాండెంట్ కిషన్ రావుకు ఘనంగా వీడ్కోలు
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్క్వార్టర్స్లో సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన... సిరిపురంలో చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Desk
విశ్వంభర, రామన్నపేట : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన కరీంనగర్ లో జరిగే చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు... ఆర్వీ ఐస్క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ప్రారంభించిన తలసాని శ్రీనివాస్
Published On
By Desk
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వీ... ఇబ్రహీంపట్నంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు నూతన కమిటీల ఎన్నిక
Published On
By Desk
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ... ఫీజు బకాయిలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
Published On
By Desk
విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల... సమస్యలు ఫిర్యాదు పెట్టెలో నమోదు చేయండి
Published On
By Desk
ప్రత్యేక అధికారి సాయి శ్రీజ ఫ్రైడే డ్రై కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల... రామగిరి ఖిల్లాలో 250 ఎకరాలలో ఇండస్ట్రీయల్ పార్కు
Published On
By Desk
త్వరలో బహుళ జాతి పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన ఖిల్లా రహదారి పనులపైనా దృష్టి.. పర్యటనకు అధికారుల ఏర్పాట్లు బోనాలకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాదు : లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం... పంట మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్ : శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి... 

సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళి
