Category
Telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాలి. - రాపోలు వీర మోహన్
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు విడతలలో చేపట్టిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో పద్మశాలీలు సత్తా చాటాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తుర్క యంజాల్ లోని వారి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు అంత మీ... బార్ కాన్సిల్ ఎన్నికల ప్రచారంలో బాలసాని సురేష్ గౌడ్ Ex. APP TSHC Ex. AGP Peddapalli - మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యరిస్తు ప్రచారం -
Published On
By Desk
విశ్వంభర, వరంగల్ :-వరంగల్ న్యాయస్థాన ప్రాంగణంలో బార్ కాన్సిల్ ఎన్నికల ప్రచారంలో మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యరిస్తున్న బాలసాని సురేష్ గౌడ్. బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి బాలసాని సురేష్ గౌడ్ కు అడ్వకేటు మిత్రులు సాదర స్వాగతం పలికి ఎన్నికల ప్రచారానికి సానుకులంగా స్పందిస్తూ న్యాయవాదులు సమస్యలను ప్రాస్తవిస్తూ , పరిష్కారానికి కృషి... దోమల బెడద .. సామాన్యుల బాధ
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :- గ్రేటర్ లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. 2020-21 సంవత్సరంలో 25 కోట్లు 2021- 22 సంవత్సరంలో 25 కోట్లు, 2022-23 , 2023- 24 లో 30 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో ఇంకా ఎక్కువ ఖర్చు చేశారన్నది అంచనా. ఇంకా ఎక్కువ... జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోండి * గవర్నర్ కు డబ్ల్యూజేఐ వినతి
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్, డిసెంబరు 04: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దృష్టికి తీసుకెళ్ళింది.యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణా ప్రతాప్ (రజ్జూ భయ్యా), ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరు... ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి -ఎమ్మెల్యే బాలు నాయక్
Published On
By Desk
విశ్వంభర, చింతపల్లి :-చింతపల్లి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మహమ్మద్ సర్వర్, బిఆర్ఎస్ పార్టీ యూత్ కార్యదర్శి ఆంజనేయులుతో పాటు 30 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్... సర్పంచ్ అభ్యర్థి బండ స్వరూప మహేందర్ గౌడ్ ఇంటింటి ప్రచారం
Published On
By Desk
విశ్వంభర,షాబాద్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం... షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి బండ స్వరూప మహేందర్ గౌడ్. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగర్ గూడ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో తను గెలిపిస్తే గ్రామంలో ముఖ్యంగా ఉన్న డ్రైనేజీ... సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
Published On
By Desk
విశ్వంభర, సంతోష్ నగర్ ;- యువత విద్యార్థులను సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సంతోష్ నగర్ లోని హీదాయ జూనియర్ కాలేజీలో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పడిన 1930కు కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు.... ఫోక్సో కేసులో నిందితుడికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Published On
By Desk
విశ్వంభర, సంతోష్ నగర్:- ఫోక్సు చట్టం కింద నమోదైన ఒక కీలక బాధిత కుటుంబానికి న్యాయం లభించింది. 2022లో నమోదు చేసిన కేసులు దోషిగా తేలిన నిందితుడికి నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధించింది. నాంపల్లి హానరబుల్12వ అదనపు సెషన్స్ జడ్జి టి అనిత వెలువరించిన తీర్పు ప్రకారం హైదరాబాద్ మోయిన్ బాగ్ రవుఫ్ నగర్... సూర్యాపేట ఆసుపత్రిలో వింత నిబంధన.. ‘సపరేటా’?
Published On
By Desk
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి: వైద్యులను కలవాలంటే ‘పర్మిషన్’! - సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి రూటే సపరేటు ఎన్నడూ లేని విధంగా ఇష్టరాజ్యంగా కొత్త నిబంధన ముక్కు మీద వేలు వేసుకుంటున్న ఆస్పత్రికి వచ్చే రోగులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం
Published On
By Desk
విశ్వంభర, వరంగల్ :- వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ బొల్లికుంటలో AICTE స్పాన్సర్డ్ ATAL ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ లొ కొత్త పరిశోదనా అధ్యయన మెలుకువలను అధ్యాపకులు నేర్చుకుంటారని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కల్యాణపు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డా. వినయ్ రాజ్... విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలి.
Published On
By Desk
విశ్వంభర, హనుమకొండ :- కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు . సోమవారం హంటర్ రోడ్ శాయంపేట లోని శ్రీ వ్యాస ఆవాసం" లో సంతోష్ సులక్ష్య సేవా సమితి ఆధ్వర్యంలో పేద గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేసిన... భగవద్గీత పారాయణం, కంఠస్థల పరీక్షలో ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్
Published On
By Desk
విశ్వంభర, చండూరు: మైసూర్ లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్త పీఠంలో సోమవారం గీతా జయంతి సందర్భంగా సామూహిక మత్ భగవద్గీత పారాయణం, కంఠస్థ పరీక్షల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నల్లగొండ జిల్లా చండూరు గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ తేలుకుంట్ల... 

