Category
Districts
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం విద్యార్థి మృతి
Published On
By Desk
26 జులై 2024 మెట్పల్లి :- మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఘనవిద్య అనే విద్యార్థికి రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పిక్స్ వచ్చి కాళ్లు చేతులు వంకరపోవడంతో నైట్ డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కు రిపోర్ట్ ఇచ్చిన ఉపాధ్యాయునితో తల్లిదండ్రులకు కబురు... మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులుగా పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి... అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని,... కాళేశ్వరం లో భక్తుల పుణ్య స్థానాలు.
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : - భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. త్రివేణి సంఘంలో స్నానమాచరించిన భక్తులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. ఆషాడ మాస శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా, పెద్ద ఏకాదశి పండుగగా పిలుస్తారు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తీస్తున్న JCB పై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు
Published On
By Desk
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సాంస్కృతిక కార్యక్రమాలకు గట్టిప్పలపల్లి విద్యార్థులు
Published On
By Desk
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 16 :- తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పూజ, నందిని, వాణి, రాష్ట్రస్థాయి సంస్కృతిక పోటీలకు ఎంపికైన సందర్భంగా 20వ తేదీన యాదగిరిగుట్టలో ప్రదర్శన చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణు రెడ్డి విద్యార్థుల తో పాటుగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్... ముందస్తు అరెస్టులు...
Published On
By Desk
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే,మమ్మల్ని ముందస్తు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం దారుణమని అమ్మనబోలు గ్రామానికి చెందిన BRS సోషల్ మీడియా ప్రతినిధి బొడిగె భరత్ గౌడ్,MG యూనివర్సిటీ నాయకులు అన్నారు..గత కొన్ని రోజులుగా నిరుద్యోగులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరెస్టులు చేసి,ఉద్యమాన్ని ఆపాలని చూస్తుందని... చైతన్యపురి చౌరస్తా లో పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU) నిరసన
Published On
By Desk
మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీసం వేతనం 26000/ వేల నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జులై 15వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
Published On
By Desk
విశ్వంభర మేడిపల్లి జులై 10 :- మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 15వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన ప్రత్యేక... కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
Published On
By Desk
జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు మెడికల్ మాఫియా.. సూర్యాపేటలో జోరుగా దందా
Published On
By Desk
వైద్యో నారోయణ హరీ’ అన్న మాటలకు సూర్యాపేట ప్రైవేటు హాస్పిటల్స్ కొత్త అర్ధం చెబుతున్నాయి. ఆపదంటూ వచ్చిన పేషంట్ల నుంచి ముక్కు పిండి డబ్బులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మహిళా వైద్యురాలిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైంగిక వేధింపులు
Published On
By Desk
సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసంక్రిమిత వ్యాధుల నియం త్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని సూర్యాపేట కు చెందిన మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. 

