#
Congress
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంజర్ల విజయలక్ష్మి.!
Published On
By Desk
బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని పై పోటీగా మహిళను దించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ. కంజర్ల కుటుంబానికి నియోజకవర్గం లొ మంచి సంబంధాలు. బీసీ, యాదవ వర్గానికి చెందిన మహిళా కావడం తో కంజర్ల విజయలక్ష్మి వైపే కాంగ్రెస్ అధిష్టానం చూపు ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్
Published On
By Desk
దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై మండిపడిన కేటీఆర్ దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాల్ ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ మోసాన్ని ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారు బట్టి విక్రమార్కకి, ఆయన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్పాలి ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ? కేటీఆర్ రోశయ్య సేవలు చిరస్మరణీయం
Published On
By Desk
విశ్వంభర, మోత్కూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య అన్నారు. శుక్రవారం మోత్కూర్ ఆర్యవైశ్య భవనంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి... మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
Published On
By Desk
రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదు రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలి పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదు ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు
Published On
By Desk
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య సానుకూలంగా స్పందిస్తూ... సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
Published On
By Desk
విశ్వంభర, ఎల్బీనగర్ : - ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు డ్రైనేజీ , నీటి సమస్యల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని... టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి
Published On
By Desk
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్... కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
Published On
By Desk
డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందచేసిన బిజెపి మండల కిసాన్ మోర్చా నేనేమీ అలగలేదు.. : మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By Desk
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి మంత్రి వెళ్లిన సమయంలో స్వల్ప తోపులాట దాంతో ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రొటోకాల్ పాటించడం లేదని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన మంత్రి తాను అలగలేదంటూ తాజాగా వివరణ అలిగిన మంత్రి పొన్నం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
Published On
By Desk
అట్టహాసంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ఆగ్రహం ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట దాంతో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన వైనం దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
Published On
By Desk
హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే... 
