#
BJP
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..
Published On
By Desk
న్యూఢిల్లీ నుంచి 23మంది పోటీ.. బీఎస్పీ 69 చోట్ల పోటీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు.. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం
Published On
By Desk
25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : - మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ... బిజేపి మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలుగా శామకుర చిత్రలేఖ మధు ముదిరాజ్
Published On
By Desk
నియామకం పత్రం అందజేసిన బిజేపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్,మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర పాల్గొన్న అత్మకూరు మండల అధ్యక్షుడు గజరాజు కాశినాధ్,మండల నాయకులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య సానుకూలంగా స్పందిస్తూ... మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
Published On
By Desk
విశ్వంభర జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
Published On
By Desk
హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే... బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు
Published On
By Desk
కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. నైతిక విలువలకు రాజకీయాల్లో... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలన్న ఈటల..
Published On
By Desk
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. మొన్ననే అమిత్ షాను కూడా కలిసి వచ్చిన ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ తాజాగా మాట్లాడుతూ..... బీజేపీకి మాజీ కేంద్రమంత్రి సూర్యకాంత పాటిల్ రాజీనామా
Published On
By Desk
లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజుల తర్వాత, కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత పాటిల్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయిః కిషన్ రెడ్డి
Published On
By Desk
తెలంగాణ గవర్నర్గా మాజీ సీఎం?
Published On
By Desk
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా నియమించే అవకాశాలు కీలక పదవిని కట్టబెట్టే యోచనలో బీజేపీ అధిష్టానం 
