#
national
National 

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని, వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన అత్యంత ఆధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 
Read More...
National 

మణిపుర్ సీఎంగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

మణిపుర్ సీఎంగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం సుదీర్ఘ కాలం తర్వాత మణిపుర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పునరుద్ధరణ అయింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
Read More...
National  International 

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం  ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. 
Read More...
National 

ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం

ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానంలోని 'ఇంధన నియంత్రణ స్విచ్'లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు.
Read More...
National 

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read More...
National 

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’ భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది.
Read More...
National 

982 మంది పోలీసులకు పురస్కారాలు

982 మంది పోలీసులకు పురస్కారాలు  2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. 
Read More...
National 

వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా

వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
Read More...
National 

ఫోన్, ఇంటర్నెట్ వాడని అజిత్ డోవల్

ఫోన్, ఇంటర్నెట్ వాడని అజిత్ డోవల్ ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఫోన్‌తో, ఇంటర్నెట్ వేగంతో పరుగులు తీస్తోంది.
Read More...
National  Crime 

కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు.. సూత్రధారి హైదరాబాదీ డాక్టర్..!

కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు.. సూత్రధారి హైదరాబాదీ డాక్టర్..! పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. ఈ ఉదంతం కేరళలో వెలుగుచూసింది. ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రమేయంతో కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read More...

Advertisement