#
national
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’
Published On
By Desk
భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది. 982 మంది పోలీసులకు పురస్కారాలు
Published On
By Desk
2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా
Published On
By Desk
ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఫోన్, ఇంటర్నెట్ వాడని అజిత్ డోవల్
Published On
By Desk
ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఫోన్తో, ఇంటర్నెట్ వేగంతో పరుగులు తీస్తోంది. కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు.. సూత్రధారి హైదరాబాదీ డాక్టర్..!
Published On
By Desk
పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. ఈ ఉదంతం కేరళలో వెలుగుచూసింది. ప్రధాన సూత్రధారి హైదరాబాద్కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రమేయంతో కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 
