#
Hyderabad
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం
Published On
By Desk
హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కష్టపడే వారికే కాంగ్రెస్లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
వికారాబాద్లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
Published On
By Desk
హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ వేషం చూసి మోసపోకు.. ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్
Published On
By Desk
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. అత్తాపూర్లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య
Published On
By Desk
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. దుబ్బాకలో 'లక్కీ' విక్టరీ
Published On
By Desk
ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్ను తలపించింది. 2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి
Published On
By Desk
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య వరం.. 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్
Published On
By Desk
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాదాపూర్లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
Published On
By Desk
హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది. ఆన్లైన్ గేమింగ్.. రూ.5వేల కోట్ల భారీ కుంభకోణం
Published On
By Desk
ఆన్లైన్ గేమింగ్ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్’ గుట్టును హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ
Published On
By Desk
మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. సజ్జనార్ ట్వీట్కు హరీశ్ రావు కౌంటర్
Published On
By Desk
ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా, ప్రజల పాలిట 'రియల్ హీరో'గా నీరాజనాలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు అలుముకుంది. 
