#
Hyderabad
Telangana 

అక్రిడేషన్ కార్డుకు విలువ లేదా..?.. బల్కంపేట ఘటనపై జర్నలిస్టుల ఆగ్రహం

అక్రిడేషన్ కార్డుకు విలువ లేదా..?.. బల్కంపేట ఘటనపై జర్నలిస్టుల ఆగ్రహం అక్రిడేషన్ కార్డుకు విలువ లేదన్నారంటూ ఆరోపణలు.. బల్కంపేటలో వివాదం జర్నలిస్టు–పోలీసుల మధ్య వాగ్వాదం.. అధికారిక వివరణ కోసం ఎదురుచూపు
Read More...
Telangana 

డిమాండ్లు నెరవేర్చండి.. లేదంటే సీఎం నివాసం ముట్టడిస్తాం

డిమాండ్లు నెరవేర్చండి.. లేదంటే సీఎం నివాసం ముట్టడిస్తాం ఎల్బీనగర్‌లో గిగ్ వర్కర్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్ల నిరసన. వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం.
Read More...
Telangana 

రూ.2.5 కోట్ల టెండర్ రద్దు చేయాలి.. ప్రభుత్వాన్ని కోరిన టెండర్ ప్రతినిధులు

రూ.2.5 కోట్ల టెండర్ రద్దు చేయాలి.. ప్రభుత్వాన్ని కోరిన టెండర్ ప్రతినిధులు టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు.. శాన్వి సేల్స్ కార్పొరేషన్‌పై విమర్శలు ఫ్రీ ప్రైమరీ పాఠశాలల టెండర్‌లో అక్రమాలున్నాయంటూ కలెక్టరేట్‌లో ఆందోళన
Read More...
Telangana 

హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం

హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం  హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. 
Read More...
Telangana 

కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. 
Read More...
Telangana 

నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
Read More...
Telangana 

పోలీస్ వేషం చూసి మోసపోకు.. ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్

పోలీస్ వేషం చూసి మోసపోకు.. ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సాగుతున్న నయా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. 
Read More...
Telangana 

అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. 
Read More...
Telangana 

దుబ్బాకలో 'లక్కీ' విక్టరీ

దుబ్బాకలో 'లక్కీ' విక్టరీ ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో దుబ్బాక మున్సిపాలిటీ ఫలితం మరోసారి నిరూపించింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 3వ వార్డులో జరిగిన పోరు సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. 
Read More...
Telangana 

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
Read More...
Telangana 

ఉద్యోగులకు ఆరోగ్య వరం.. 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్

ఉద్యోగులకు ఆరోగ్య వరం.. 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
Read More...
Telangana 

మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది.
Read More...

Advertisement