#
Hyderabad
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..
Published On
By Desk
వాట్సప్లోనే ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ చెల్లింపులు ఫిర్యాదులు చేస్తే నేరుగా సంబంధిత అధికారికి సమాచారం జనన, మరణ ధ్రువపత్రాల వివరాలు సులభంగా తెలుసుకునే వీలు కృత్రిమ మేధ (ఏఐ)తో 24 గంటలూ అందుబాటులో సేవలు వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Published On
By Desk
బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు రేపు ఉదయం 10 నుంచి 11.30గంటల వరకు ఆంక్షలు పాతబస్తీలో వాహనాల రాకపోకలు బంద్ మసీదులు, ఈద్గాల పరిసరాల్లో వాహనాల దారిమళ్లింపు కూరగాయల ధరలకు రెక్కలు… పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు
Published On
By Desk
గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు పెరిగి నిత్యావసరాలు కొనలేని పరిస్థితుల్లో ఉంటే.. కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి వారికి భారంగా తయారయ్యాయి. హైదరాబాద్లో అయితే టమాటా, ఉల్లి ధరలను చూసి సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు
Published On
By Desk
విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన ఒప్పందంపై ఈనెల 15లోగా వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ సమన్లలో పేర్కొంది రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ
Published On
By Desk
రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు. రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Published On
By Desk
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. డేటింగ్ యాప్స్ వాడేవారు జాగ్రత్త.. హైదరాబాద్లో నయా మోసం
Published On
By Desk
నగరంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొత్తరకం స్కామ్ బయటపడింది. ఈ మధ్య యువత అమ్మాయిల మోజులో పడి తమ సెల్ఫోన్లలో డేటింగ్ యాప్స్ను ఇన్స్టాల్ చేస్తున్నారు. హైదరాబాద్, ఒంగోలులో 8 చోట్ల ఈడీ సోదాలు
Published On
By Desk
హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెడ్స్ ఫార్మసీలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ పుటేజీ వైరల్
Published On
By Desk
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కొవిడ్-19 విజృంభించినప్పటి నుంచి హఠాన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో అదృశ్యమైన తెలుగు విద్యార్థిని సేఫ్..!
Published On
By Desk
అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిని అదృశ్యం కాగా ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ లభించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన నితీశ కందుల అనే విద్యార్థిని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు
Published On
By Desk
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి
Published On
By Desk
రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. 
