#
Revanthreddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సీఎం రేవంత్తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ
Published On
By Desk
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు. కష్టపడే వారికే కాంగ్రెస్లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
వికారాబాద్లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఖూనీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
Published On
By Desk
రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Desk
మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ
Published On
By Desk
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పాలనకు దక్కిన గౌరవం
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
Published On
By Desk
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి
Published On
By Desk
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Desk
మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి మండలం బర్దిపూర్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ
Published On
By Desk
మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. రైతు భరోసాపై కీలక ప్రకటన
Published On
By Desk
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రేపు జూబ్లీహిల్స్లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం
Published On
By Desk
సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. 
