#
TRS
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
Published On
By Desk
విశ్వంభర, ఎల్బీనగర్ : - ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు డ్రైనేజీ , నీటి సమస్యల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని... మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
Published On
By Desk
విశ్వంభర జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా
Published On
By Desk
తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను... తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన
Published On
By Desk
తెలంగాణ రాజముద్రలో చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని... రాష్ట్ర అవతరణ దినోత్సవాలు.. సర్వాంగ సుందరంగా ట్యాంక్ బండ్
Published On
By Desk
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వేడుకలు కావడంతో ఈ ఈవెంట్స్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. వేడుకలను వాడుకొని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కోల్పోయిందో.. ఉద్యమకారులను కాంగ్రెస్ ఎంత... ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ
Published On
By Desk
తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర... తీరు మారకపోతే రైతుల బలాన్ని చూస్తారు.. కేటీఆర్ వార్నింగ్!
Published On
By Desk
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని... ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!
Published On
By Desk
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా... ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్
Published On
By Desk
తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్... రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు!
Published On
By Desk
తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాబట్టి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీని గెలుచుకుంటే తెలంగాణలో నిజమైన ప్రతిపక్షం తమదేనని అనిపించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఇంకా పోలింగ్కు కొన్ని గంటలు... పేదలను కాల్చి చంపావ్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మల్లు రవి ఫైర్
Published On
By Desk
పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. ప్రవీణ్ కుమార్ మతిస్థితితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొల్లాపూర్లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు.. బుల్డోజర్ సంస్కృతి తమది కాదని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.... 'నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఖబడ్దార్': విపక్షాలకు మాస్ వార్నింగ్
Published On
By Desk
యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇటీవల ఉత్తమ్ కుమార్రెడ్డిపై వరుస ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు చాలా మంది స్పందించారు కానీ.. ఉత్తమ్ కుమార్ మాత్రం సైలెంట్... 
