మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
On
విశ్వంభర జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు
Read More చట్టాలపై అవగాహన సదస్సు ..