ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ

ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ

తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా ఎలా హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు. 

 

Read More అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయులకు ప్రత్యేక సందేశం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకుండా బీజేపీ పక్కన పెడితే.. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని అన్నారు. ప్రాణాలను త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించిన ఘనత సోనియాకే దక్కుతుందని రాములమ్మ ట్వీట్ చేశారు. 

 

ప్రత్యామ్నాయం లేక పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఓటు వేసిందని విమర్శించారు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న కాదని.. తెలంగాణ సమాజం, ఉద్యమకారుల ప్రశ్న అని ఆమె అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ను, సోనియా గాంధీని విమర్శించడం మానుకోవాలని బీజేపీ నేతలకు రాములమ్మ సూచించారు.

🕒 29 May 2024 ✍️ Desk

ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ

తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా ఎలా హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు. 

 

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకుండా బీజేపీ పక్కన పెడితే.. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని అన్నారు. ప్రాణాలను త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించిన ఘనత సోనియాకే దక్కుతుందని రాములమ్మ ట్వీట్ చేశారు. 

 

ప్రత్యామ్నాయం లేక పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఓటు వేసిందని విమర్శించారు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న కాదని.. తెలంగాణ సమాజం, ఉద్యమకారుల ప్రశ్న అని ఆమె అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ను, సోనియా గాంధీని విమర్శించడం మానుకోవాలని బీజేపీ నేతలకు రాములమ్మ సూచించారు.

🔗 https://www.vishvambhara.com/national/ramulamma-bjp-has-no-right-to-question/article-1016

Advertisement

LatestNews

డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.