#
telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తెలంగాణ రాజకీయాల్లో ‘అనర్హత’ సెగ
Published On
By Desk
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బహిరంగంగా వెళ్తే ‘రహస్యం’ ఎలా అవుతుంది?
Published On
By Desk
రాష్ట్ర మంత్రుల మధ్య జరిగిన భేటీపై సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల బదిలీలు!
Published On
By Desk
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఐదుగురు డీఎస్పీ (DSP) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంతోష్ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!
Published On
By Desk
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్
Published On
By Desk
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఇస్తానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పాత కార్ల వ్యాపారి రోషన్పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. బొగ్గు స్కామ్ నుంచి రేవంత్ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు
Published On
By Desk
ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు వెలుగులకు 'పద్మ' గౌరవం
Published On
By Desk
భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మ' అవార్డుల జాబితా విడుదలైంది. 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించింది. హరీశ్, కేటీఆర్లపై కవిత ఘాటు విమర్శలు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం
Published On
By Desk
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
Published On
By Desk
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. సింగరేణిలో సోలార్ సెగ: హరీశ్ రావు
Published On
By Desk
సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు
Published On
By Desk
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. 
