#
telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సీఎం రేవంత్తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ
Published On
By Desk
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’.. 104 మంది అరెస్ట్
Published On
By Desk
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 16 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు 32 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఖమ్మంలో కాంగ్రెస్ ‘రాక్షస కాండ’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
Published On
By Desk
ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు గాలికి.. వసూళ్లే లక్ష్యం..రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
Published On
By Desk
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు
Published On
By Desk
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో కీలక మార్పు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జంట జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సీరియస్
Published On
By Desk
భాగ్యనగరానికి దశాబ్దాలుగా దాహార్తిని తీరుస్తున్న హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల దుస్థితిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీఎస్ ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
Published On
By Desk
తెలంగాణ రవాణా రంగంలో విద్యుత్ వాహనాల శకం మరింత విస్తృతం కానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సేవలలో భాగంగా కొత్తగా 1,085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం
Published On
By Desk
హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పోలీసింగ్లో యువత భాగస్వామ్యం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ముందడుగు
Published On
By Desk
హైదరబాద్ నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్లను ప్రారంభించారు. పేదల సొంతింటి కలపై కేంద్రానికి విన్నపం
Published On
By Desk
తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కష్టపడే వారికే కాంగ్రెస్లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
వికారాబాద్లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులకు ఆధునిక సాంకేతికత చేరువ కావాలి: హరీష్ రావు
Published On
By Desk
హైదరాబాద్లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. 
