#
cm revanth reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ప్రైవేటు భూముల యజమానులకు గుడ్న్యూస్
Published On
By Desk
22ఏ భూముల విషయంలో 2 రోజుల్లో పరిశీలన.. ఇబ్బందులు రానివ్వమన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఆసక్తి.. ఈ నెల 30 వరకు కీలక పర్యటన
Published On
By Desk
76వసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి విదేశీ పర్యటన లక్ష మంది తో సంగారెడ్డి లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
Published On
By Desk
సంగారెడ్డి సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సెక్రటేరియట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష సమీక్ష సమావేశం లో పాల్గొన్న సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డి విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది
Published On
By Desk
శంషాబాద్లో ల్యాండింగ్కు క్లియరెన్స్ లేక గాల్లోనే చక్కర్లు కొట్టిన సీఎం విమానం. వాతావరణం కారణంగా ఆలస్యమైన ల్యాండింగ్.. సురక్షితంగా చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి. నిరూపించే దమ్ముందా? కాంగ్రెస్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
Published On
By Desk
నిరుద్యోగ సభలో కాంగ్రెస్ హామీలను కడిగిపారేసిన కేటీఆర్"ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క"కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వార్నింగ్రేవంత్ రెడ్డిపై 'సాంప్రదాయిని' పాటతో కేటీఆర్ సెటైర్లు! ‘ప్రీమియర్ ఎనర్జీస్’ మెగా సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
Published On
By Desk
విశ్వంభర,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో ప్రతిష్టాత్మక సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ నూతనంగా ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల మెగా ప్లాంట్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి... హరీశ్ రావు అబద్ధాలతో సీఎం రేవంత్, ఉత్తమ్ ను బద్నామ్ చేస్తున్నారు: జగ్గారెడ్డి
Published On
By Desk
కాళేశ్వరం కట్టించింది మీరే, కూలిపోయింది కూడా మీ హయాంలోనే కానీ నిందలు మాత్రం కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆనాడు కేసిఆర్ నిన్ను ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని కేంద్ర సంస్థ NDSA చెప్పింది మంత్రి పదవి కావాలంటే కాంగ్రెస్లో చేరవచ్చని హరీశ్ రావు కు జగ్గారెడ్డి కౌంటర్ డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజమే : జగ్గారెడ్డి
Published On
By Desk
బండి సంజయ్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు..ఆయన విమర్శల లీడర్ సంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్రా వు అభియోగంకి విలువ లేదు సీతక్క పై బిఆర్ఎస్ నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలు నాది జనరల్ సీటు, వచ్చే ఎన్నికల్లో నా భార్య (బీసీ) పోటీ ని చేయిస్తున్న కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంది ? పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని కేసీఆర్ ను అడిగారా ? కోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలి సీఎం రేవంత్ కి కూడా ఇదే చెప్తా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు
Published On
By Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ
Published On
By Desk
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు..
Published On
By Desk
రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్మాట్ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్!
Published On
By Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్మ్యాప్ ఖరారైంది. 
