#
chandrababu
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
Published On
By Desk
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర'
Published On
By Desk
విశ్వంభర ఏపీ బ్యూరో: సినీ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు తన రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోసం తాను గతంలో పెట్టుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన 'మహా పాదయాత్ర'కు శ్రీకారం చుట్టారు. షాద్నగర్లోని తన నివాసం గతంలో... రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి : జగ్గారెడ్డి
Published On
By Desk
విలువైన విశాఖ ఉక్కు పై మోడీ కన్నుపడింది,దురుద్దేశ్యంతో ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో సీఎం చంద్ర బాబు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఫెయిల్ అయ్యారు విభజన సమయం లో నేను ఒక్కడినే విభజన చేయకండి అని చెప్పాను అందుకే ఏపి లో మాట్లాడేందుకు నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా.. నాకు ఏపి అభివృద్ధి కుడా ముఖ్యం విజయవాడ లో మీడియా సమావేశం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
Published On
By Desk
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా..... ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
Published On
By Desk
విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. దానికి... చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన
Published On
By Desk
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటుకుప్పంలో పర్యటించారు. ఎనిమిదో సారి ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం హోదాలో మొదటిసారి ఆయన కుప్పంకు బయలు దేరారు. అయితే ఆయన పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కుప్పంలో చంద్రబాబు... చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు
Published On
By Desk
తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకు... ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published On
By Desk
ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ ఫుల్ జోష్లో జనసైనికులు పవన్ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు
Published On
By Desk
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు... పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబు
Published On
By Desk
ప్రాజెక్టు పురోగతి పరిశీలన వివిధ దశల్లో పనుల వివరాలను తెలుసుకున్న సీఎం 
