#
AP
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
Published On
By Desk
ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్సెట్) ఎగ్జామ్స్ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం (జూన్ 27) విడుదలయ్యాయి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మేరకు ఫలితాలను విడుదల... ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు.. రాజకీయ ప్రస్థానం ఇదే
Published On
By Desk
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం తారకరామారావు నుంచి చంద్రబాబు వరకు అన్ని పదవుల్లో సేవలందించిన అయ్యన్న పాత్రుడు స్పీకర్గా తొలిసారి ఎన్నిక నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
Published On
By Desk
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన.. కారుపై పెద్దపులి దాడి
Published On
By Desk
నెల్లూరు-ముంబై హైవేపై ఘటన కారులో ఐదుగురు ప్రయాణికులు సురక్షితం స్వల్పంగా దెబ్బతిన్న కారు ‘నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నా నాన్న..’ వైఎస్ షర్మిల ఎమోషనల్
Published On
By Desk
తండ్రి ఫొటోను షేర్ చేసిన ఏపీసీసీ చీఫ్ నీ పట్టువదలని పోరాటపటిమే నా ఆస్తి అంటూ ట్వీట్ కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..
Published On
By Desk
కాకినాడ జిల్లాలో ప్రస్తుతం డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు ప్రస్తుతం వరుసగా డయేరియా బారిన పడుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాంతో అసలు ఈ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి... జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Desk
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది. ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం
Published On
By Desk
విశ్వంభర,ఏపీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సిట్లను బీజేపీకీ త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ... ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
Published On
By Desk
15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
Published On
By Desk
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ఘటనల్లో ఇవాళ ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని... ఆపరేషన్ కంబోడియా సక్సెస్..360 మంది ఇండియన్స్ సేఫ్
Published On
By Desk
విశాఖ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కంబోడియా సక్సెస్ అయింది. ఏపీ నుంచి వెళ్లి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి లభించింది. ఉద్యోగాల కోసం ఏపీ నుంచి కంబోడియా వెళ్లి అక్కడ సైబర్ మోసానికి గురైయ్యారు. విశాఖ వాసులు కూడా ఇందులో ఉండటంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో.. విశాఖ పోలీసులు భారత ఎంబసీ అధికారులను... ఏపీలో బాణసంచా విక్రయాలపై నిషేధం..!
Published On
By Desk
ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. 
