Category
Devotional
Telangana  Devotional  Andhra Pradesh 

విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు 

విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు  సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH-65) జనసముద్రమైంది. తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా కిక్కిరిసిపోయింది.
Read More...
Telangana  Devotional  Andhra Pradesh 

సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..

సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు.. తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
Read More...
Telangana  National  Devotional 

సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిరసనకు దిగిన  అయ్యప్ప భక్తులు

సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిరసనకు దిగిన  అయ్యప్ప భక్తులు #AyyappaDeeksha #Sub-Inspector#MemoIssued #HigherAuthority#Protest@DCPoffice*అయ్యప్ప మాల ధరించిన కాంఛన్ బాగ్ ఎస్ ఐ కృష్ణ కాంత్ కు ఇచ్చిన మెమో ను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు* కానీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవరు లేకపోవడంతో కార్యాలయంలోనే నిరసనకు దిగారు... ........
Read More...
Telangana  Devotional 

యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ -    వైభవంగా ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ-    అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
Read More...
Telangana  Devotional 

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Read More...
Devotional 

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..! తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
Read More...
Telangana  Devotional  Andhra Pradesh 

శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెళ్లిన సీఎం కుటుంబానికి టీడీపీ అధికారులు ఘన స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి...
Read More...
Devotional  Andhra Pradesh 

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఈసారి ఏకంగా రెండు చిరుతలు కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుత పులులు ఎదురయ్యాయి. భక్తులకు సమీప దూరంలోనే చెట్ల పొదల్లో కనిపించాయి. దీంతో.. భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే రెండు చిరుతలు అడవిలోకి...
Read More...