Category
Devotional
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ
Published On
By Desk
- వైభవంగా ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ- అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
Read More... యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
Published On
By Desk
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Read More... తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
Published On
By Desk
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
Read More... శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!
Published On
By Desk
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెళ్లిన సీఎం కుటుంబానికి టీడీపీ అధికారులు ఘన స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి...
Read More... తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు
Published On
By Desk
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఈసారి ఏకంగా రెండు చిరుతలు కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుత పులులు ఎదురయ్యాయి. భక్తులకు సమీప దూరంలోనే చెట్ల పొదల్లో కనిపించాయి. దీంతో.. భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే రెండు చిరుతలు అడవిలోకి...
Read More...