#
andhrapradesh
Andhra Pradesh 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
Read More...
Telangana  Andhra Pradesh 

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. 
Read More...
Andhra Pradesh 

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read More...
Andhra Pradesh 

ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ

ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది.
Read More...
Andhra Pradesh 

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
Read More...
National  Andhra Pradesh 

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. 
Read More...
Telangana  National 

హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటలే!

హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటలే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Read More...
National  Andhra Pradesh 

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read More...
Andhra Pradesh 

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది.
Read More...
Andhra Pradesh 

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
Read More...
Andhra Pradesh 

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.
Read More...
Andhra Pradesh 

చారిత్రక ఘట్టం వైపు అమరావతి

 చారిత్రక ఘట్టం వైపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది.
Read More...

Advertisement