#
andhrapradesh
National  Andhra Pradesh 

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read More...
Andhra Pradesh 

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది.
Read More...
Andhra Pradesh 

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
Read More...
Andhra Pradesh 

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.
Read More...
Andhra Pradesh 

చారిత్రక ఘట్టం వైపు అమరావతి

 చారిత్రక ఘట్టం వైపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది.
Read More...
Andhra Pradesh 

బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర'

బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర' విశ్వంభర ఏపీ బ్యూరో:   సినీ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు తన రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోసం తాను గతంలో పెట్టుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన 'మహా పాదయాత్ర'కు శ్రీకారం చుట్టారు. షాద్‌నగర్‌లోని తన నివాసం గతంలో...
Read More...

ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి

ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి ప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు.  ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ   
Read More...
National 

పాము చర్మాన్ని వలిచి వండుకుని తిన్న యువకుడు.. చివరకు..!

పాము చర్మాన్ని వలిచి వండుకుని తిన్న యువకుడు.. చివరకు..!    ఈ మధ్య మనుషులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మన సంప్రదాయాలు, పద్ధతులను పక్కన పెట్టేసి విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. తిండి విషయంలో కూడా ఇలాంటి దారుణాలను చూడొచ్చు. ఇప్పటి వరకు పాములు, కప్పలను తినే వారు అంటే మనకు చైనా దేశానికి చెందిన వారే ఎక్కువగా గుర్తుకు వచ్చేవారు.  కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి...
Read More...
Andhra Pradesh 

జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు

జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Read More...
Andhra Pradesh 

రోజా ఓటమి.. సొంత పార్టీ నేతల సంబురాలు

రోజా ఓటమి.. సొంత పార్టీ నేతల సంబురాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు సైతం కనీసం డిపాజిట్లనూ సాధించలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.
Read More...

Advertisement