#
#chandrababu naidu #tdp # andhra pradesh # narendra modi #Amit shah #bjp
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని..
Published On
By Desk
అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా... చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు
Published On
By Desk
తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకు... రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు
Published On
By Desk
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు... పట్టుబట్టి ఏడు మండలాలు ఏపీలో కలిపా
Published On
By Desk
ఆ మండలాల్లోనే ఇప్పుడు పోలవరం కడుతున్నాంసీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్
Published On
By Desk
తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ... తెలుగు రాష్ట్రాల సీఎంల జీతాలు ఎంతో తెలుసా.. దేశంలో ఎవరికి ఎక్కువంటే..?
Published On
By Desk
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే వారికి జీతాలు కూడా బాగానే ఉంటాయి. ఇక మన దేశంలో కూడా సీఎంలకు జీతాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణ సీఎం జీతం తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం జీతం ఏకంగా రూ.4,10,000 గా ఉంది.... కూటమి గెలుపుకు కార్యకర్తలే కారణంః సీఎం చంద్రబాబు
Published On
By Desk
కార్యకర్తలు, నాయకులతో టెలీ కాన్ఫరెన్స్..ప్రతి శనివారం పార్టీ ఆఫుసుకు సీఎం ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్
Published On
By Desk
నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ ఇలా... ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోం శాఖ ఆమెకే..!
Published On
By Desk
ఏపీ మంత్రులకు చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు చంద్రబాబు. దాంతో పాటు ఆయనకు కీలక శాఖలను కేటాయించారు. ఇక చంద్రబాబు తన వద్ద కీలక శాఖలను ఉంచుకున్నారు. అందులో సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ వీటితో... కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది : ఉండవల్లి అరుణ్
Published On
By Desk
ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ... 9 ఏళ్లకే కోటీశ్వరుడు అయిన దేవాన్ష్.. ఎలా అంటే..?
Published On
By Desk
ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచే చంద్రబాబు కుటుంబ స్థాయి అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి భారీ మెజార్టీ సాధించింది. ఇటు ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. పైగా చంద్రబాబు నాయుడు వల్లే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందనే టాక్... మెగా బ్రదర్స్ తో మోడీ అభివాదం.. సోషల్ మీడియా షేక్..!
Published On
By Desk
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన వేల చాలా ప్రత్యేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆత్మీయ ఆలింగనాలు, అభిమాన సంకేతాలు, ఘటనలు కనిపించాయి. అయితే అన్నింటికన్నా కూడా ఓ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. అదే మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని. ప్రమాణ... 
