క్రిస్పీ చికెన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నూతనంగా ప్రారంభించిన క్రిస్పీ చికెన్ 46 బ్రాంచ్ ను మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి , రాగిడి లక్ష్మ రెడ్డి తో కలిసి సోమవారం ప్రారంభించారు. పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నూతనంగా ప్రారంభమైన క్రిస్పీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
క్రిస్పీ చికెన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నూతనంగా ప్రారంభించిన క్రిస్పీ చికెన్ 46 బ్రాంచ్ ను మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి , రాగిడి లక్ష్మ రెడ్డి తో కలిసి సోమవారం ప్రారంభించారు. పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నూతనంగా ప్రారంభమైన క్రిస్పీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.


