పశువుల కాపరిపై కర్రలతో దాడి 

పశువుల కాపరిపై కర్రలతో దాడి 

విశ్వంభర,  ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులు మేపేందుకు వెళ్లిన వెంకటేశ్వరమ్మ పశువులు విహార హోమ్స్ వెంచర్‌లోకి వెళ్లడంతో ఆగ్రహం చెందిన పోలిశెట్టి నాయుడు అనే వ్యక్తి ఆమెపై కర్రలతో దాడి చేశాడు  ఈ దాడిలో వెంకటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

🕒 28 Jul 2026 ✍️ Desk

పశువుల కాపరిపై కర్రలతో దాడి 

విశ్వంభర,  ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులు మేపేందుకు వెళ్లిన వెంకటేశ్వరమ్మ పశువులు విహార హోమ్స్ వెంచర్‌లోకి వెళ్లడంతో ఆగ్రహం చెందిన పోలిశెట్టి నాయుడు అనే వ్యక్తి ఆమెపై కర్రలతో దాడి చేశాడు  ఈ దాడిలో వెంకటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

🔗 https://www.vishvambhara.com/telangana/attack-on-the-herdsman-with-sticks/article-20006

Tags: