త్రోబాల్లో పుల్లూరు మహిళల సత్తా
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి, భవానీ, ఇందూజ, కావ్య, అంకితలను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్లో కూడా మరిన్ని బహుమతులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
త్రోబాల్లో పుల్లూరు మహిళల సత్తా
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి, భవానీ, ఇందూజ, కావ్య, అంకితలను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్లో కూడా మరిన్ని బహుమతులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


