#
Kavitha
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... డైలీ సీరియల్లా సిట్ విచారణ
Published On
By Desk
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. సంతోష్ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!
Published On
By Desk
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. హరీశ్, కేటీఆర్లపై కవిత ఘాటు విమర్శలు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
Published On
By Desk
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం
Published On
By Desk
కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్ ,హరీశ్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి హరీష్ రావు పై కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత.. తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్
Published On
By Desk
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో కవిత- మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖత్- యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు బిగ్ ట్విస్ట్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి కవిత!
Published On
By Desk
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్లో మరోసారి సంచలనం బయటకొచ్చింది. గతంలో బీజేపీకిలో కొంతం మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పొక్కడంతో.. అప్పటి ప్రభుత్వం వారి ఫోన్లను ట్యాప్ చేసిందని తేలింది. ప్రభాకర్ రావు... కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా
Published On
By Desk
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్పై మే 27న కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది. 
