#
Kavitha
Telangana 

మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ

మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. 
Read More...
Telangana 

కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణం

కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 
Read More...
Telangana 

గద్వాల గడ్డపై 'సింహం' గర్జన

గద్వాల గడ్డపై 'సింహం' గర్జన  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. 
Read More...
Telangana 

త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. 
Read More...
Telangana 

మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ'

మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ' రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
Read More...
Telangana 

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కవిత పేరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కవిత పేరు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించిన సిట్ అధికారులు, జోగినపల్లి సంతోష్ రావు విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. 
Read More...
Telangana 

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.
Read More...
Telangana 

సంతోష్‌ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!

సంతోష్‌ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే! ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.
Read More...
Telangana 

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?

మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది.
Read More...
Telangana 

ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం

ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్ ,హరీశ్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి    హరీష్ రావు పై కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత..
Read More...
Telangana 

తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. క‌విత‌తో ములాఖత్‌

తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. క‌విత‌తో ములాఖత్‌ -    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో కవిత-    మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖత్-    యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు
Read More...

Advertisement