#
India
National 

భారత్‌లో విమానాల తయారీ

భారత్‌లో విమానాల తయారీ భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 
Read More...
National 

982 మంది పోలీసులకు పురస్కారాలు

982 మంది పోలీసులకు పురస్కారాలు  2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. 
Read More...
National 

మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు

 మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Read More...
National 

మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్‌' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
Read More...
National 

వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు

వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Read More...
National 

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది.
Read More...
International 

మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే

మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 
Read More...
National  International 

నౌకాయానంలో భారత్ ఘనత

నౌకాయానంలో భారత్ ఘనత ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Read More...
International 

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.
Read More...
Sports 

యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్

యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్    Tటీ20 ప్రపంచ కప్‌ 2024లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలచిన టీమ్ ఇండియా.. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. బుధవారం నాడు అమెరికాతో న్యూ యార్క్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన అమెరికా...
Read More...
National 

మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి..!

మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి..!   పిడుగుపాటుతో 11 మంది12 రోజులుగా విస్తారంగా పడుతున్న వాన
Read More...
Telangana  National 

దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు

దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి.
Read More...

Advertisement