#
Ap assembly
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్
Published On
By Desk
పవన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు
Published On
By Desk
మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. దాంతో సాధారణ వ్యక్తిగానే... పవన్ కల్యాణ్కు కలిసొచ్చిన ‘21’
Published On
By Desk
21 స్థానాల్లో పోటీ చేసి విజయం 21 ఎమ్మెల్యేలతో 21వ తారీఖున ప్రమాణ స్వీకారం నెట్టింట పవన్ అభిమానుల పోస్టులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published On
By Desk
ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ ఫుల్ జోష్లో జనసైనికులు పవన్ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..!
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అందరూ ఊహించనట్టుగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా.. టీడీపీ పుట్టుక నుంచి ఉన్న ఆయనకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనకు చాలా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.... తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!
Published On
By Desk
చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే... రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం... 
