మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం

విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వర్కట్ పల్లి గ్రామానికి  చెందిన  పిండి అంజయ్య  తల్లి పిండి పిచ్చమ్మ మృతి చెందింది. భీమిడి శైలజ లింగారెడ్డి, 5000  రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం

విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వర్కట్ పల్లి గ్రామానికి  చెందిన  పిండి అంజయ్య  తల్లి పిండి పిచ్చమ్మ మృతి చెందింది. భీమిడి శైలజ లింగారెడ్డి, 5000  రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-the-family-of-the-deceased/article-18326

Tags: