#
 
Telangana 

చండూరులో జూనియర్ సివిల్ కోర్ట్..! 

చండూరులో జూనియర్ సివిల్ కోర్ట్..!  విశ్వంభర, చండూరు :- చండూరులో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆ ప్రాంత న్యాయవాదులు నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఎం. నాగరాజుకి వినతి పత్రం అందజేశారు. గత 20 ఏళ్ల క్రితం చండూరుకు కోర్టు మంజూరైనప్పటికీ నేటికీ ఏర్పాటు కాలేదు. నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ప్రజలు దేవరకొండ...
Read More...
Telangana 

డివిజన్ లోని సమస్యలపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

డివిజన్ లోని సమస్యలపై  కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు విశ్వంభర, హైదరాబాద్: కె పీ ఎచ్ బి కాలనీ 3వ ఫేజ్ లో  ప్రతి రొజు కరెంట్ కోత ఉంటుంది. ట్రిప్ అవుతుందని స్థానికులు పిర్యాదు మేరకు స్పందించిన డివిజన్ కార్పొరేటర్ నార్నె  శ్రీనివాస రావు. కాలనీ సందర్శించి వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ లను అమర్చవలనని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
Read More...
Telangana 

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం విశ్వంభర, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మనమందరం కృషిచేయాలని, అప్పుడే ఇందిరా గాంధీ సూచించిన ఇరవైసూత్రాల కార్యక్రమం అమలవుతుందని రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ నాయక్, అన్నారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ...
Read More...
Telangana 

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం విశ్వంభర, ఇనుగుర్తి : బిసి రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం చారిత్రకమని హర్షం ప్రకటిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, జిల్లా,బ్లాక్,మండల,యూత్ నాయకులు సతీష్,బైరు అశోక్...
Read More...
Telangana 

యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం -పాల్గొన్న ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి

యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం  -పాల్గొన్న ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి విశ్వంభర, జనగాం జిల్లా : దేవరుప్పుల మండల కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ముందుగా యువత బలోపేతం కావాలి యువజన నాయకులు  తాము ఉన్న గ్రామాల్లో ప్రజల...
Read More...
Telangana 

ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బీమా అవసరం

ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బీమా అవసరం విశ్వంభర,ఆమనగల్లు: ప్రతి ఒక్కరూ పోస్టల్ భీమా సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి పోస్టల్ సూపరిడెంట్ ఎం. భూమన్న అన్నారు. ఆమనగల్లు బస్టాండ్ ఆవరణలో శుక్రవారం శుక్రవారం పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన ప్రమాద భీమాలు రూ 345.. 5 లక్షలు, రూ 565 కు 10 లక్షలు, రూ 755 15 లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా...
Read More...
Telangana 

ఈ నెల 23 నుండి శ్రీ గట్టు మైసమ్మ జాతర

ఈ నెల 23 నుండి శ్రీ గట్టు మైసమ్మ జాతర ముస్తాబైన గట్టు మైసమ్మ ఆలయం 25 వరకు ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి 25 తేదీ వరకు జాతర
Read More...
Telangana 

కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క

కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వై శ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క  వెళ్లారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. కాసేపు వారితో ముచ్చటించారు.        
Read More...
Telangana 

గీతంలో ఉత్సాహభరితంగా ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’

గీతంలో ఉత్సాహభరితంగా ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’ విశ్వంభర, సంగారెడ్డి జిల్లా : అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనందాన్ని సృష్టించే (క్రాఫ్టింగ్ జాయ్) కార్యక్రమాన్ని గీతం విద్యార్థి విభాగం ఉడాన్ నిర్వహించింది. సృజనాత్మకత, చైతన్యంతో కూడిన ఉత్తేజకరమైన వేడుక కోసం విద్యార్థులను డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఒకచోట చేర్చింది. వేడుకలలో భాగంగా, ఫ్లాష్ డ్యాన్స్, బంకమట్టితో బొమ్మల తయారీతో పాటు పుస్తక...
Read More...
Telangana 

గీతం, హైదరాబాద్ ఎంబీఏకు ప్రతిష్టాత్మక ఎన్ బీఏ అక్రిడిటేషన్

గీతం, హైదరాబాద్ ఎంబీఏకు ప్రతిష్టాత్మక ఎన్ బీఏ అక్రిడిటేషన్ విశ్వంభర, సంగారెడ్డి జిల్లా :   గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శిఖలో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్ ప్రాంగణంలోని స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సుకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ), న్యూఢిల్లీ మంజూరు చేసినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు శుక్రవారం విడుదల చేసిన
Read More...
Telangana 

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ పై అవగాహన

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ పై అవగాహన విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తెలంగాణ ఆదేశానుసారం శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో జిల్లా లెవెల్ టి ఓ టి శిక్షణ జాతీయ సికిల్ సెల్ అనీమియా పై అవగాహన,  ఒకరోజు శిక్షణా కార్యక్రమం జిల్లాలోని వైద్యాధికారులందరికీ అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ...
Read More...
Telangana 

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి విశ్వంభర, కోదాడ : రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు రజక వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి ఆధారంగా బ్రతికే కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయిని, ప్రభుత్వం సంక్షేమానికి మరింత బడ్జెట్ పెంచి ఈ కేటాయింపులను సవరణ చేసి రజకుల సంక్షేమానికి రూ:1000 కోట్లు కేటాయించాలను రజక సామాజిక కార్యకర్త...
Read More...

Advertisement