#
 
Telangana 

యాత్రికులకు డబ్బులు తిరిగి ఇచ్చిన గాయత్రి టూర్స్ 

యాత్రికులకు డబ్బులు తిరిగి ఇచ్చిన గాయత్రి టూర్స్  మానస సరోవర యాత్ర ఆగిపోవడంలో సంస్థ ప్రమేయం లేదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్  యజమాని భరత్ శర్మ 
Read More...
Telangana 

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపూర్వం:సర్పంచ్ రేణుక నరేష్

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపూర్వం:సర్పంచ్ రేణుక నరేష్ విశ్వంభర,ఇనుగుర్తి:గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపూర్వమైనవని సర్పంచి బానోతు రేణుక నరేష్ కొనియాడారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఇనుగుర్తి మండలం పెద్దతండా(సిఎం)కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బానోతు సరోజ,లావుడ్యా ప్రభాకర్ లను గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత పారిశుద్ధ్య...
Read More...

ఎస్వీఎస్ కళాశాలలో రెండో రోజు కొనసాగిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్..వైస్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ వెల్లడి

ఎస్వీఎస్ కళాశాలలో రెండో రోజు కొనసాగిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్..వైస్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ వెల్లడి విశ్వంభర హనుమకొండ జిల్లా :-హానుమకొండ రామారం లోని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో రెండో రోజు ఆదివారం టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ వేడుకలు నిర్వహించామని వైస్ చైర్ పర్సన్ డాక్టర్ఎర్రబెల్లి సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ డాక్టర్ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకుని...
Read More...
Telangana 

సామాజిక అధికారమే కాన్సీరాం లక్ష్యం

సామాజిక అధికారమే కాన్సీరాం లక్ష్యం విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బహుజన సామాజిక విప్లవకారుడు కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సామాజిక న్యాయ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించి, సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమనబోయిన సింహాద్రి మాట్లాడుతూ, కాన్సిరాం  బహుజన సమాజ్...
Read More...
Telangana 

పబ్బు చంద్రయ్య మృతికి నివాళులు 

పబ్బు చంద్రయ్య మృతికి నివాళులు  విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పబ్బు చంద్రయ్య అకాల మరణం చెందగా, విషయం తెలుసుకున్న ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పబ్బు చంద్రయ్య పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, యువ...
Read More...
Telangana 

రెడ్డి ఐక్యవేదిక యూత్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి

రెడ్డి ఐక్యవేదిక యూత్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి విశ్వంభర, రామన్నపేట:రెడ్డి కార్పొరేషన్ నిధుల సాధనే లక్ష్యంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని రెడ్డి ఐక్యవేదిక యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి సుమన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాతనే మంత్రివర్గం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమోదించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా రెడ్డి కార్పొరేషన్ కు నిధులు...
Read More...
Telangana 

ఏపీవోకు ఘనంగా సన్మానం

ఏపీవోకు ఘనంగా సన్మానం విశ్వంభర, అనంతగిరి: గత కొన్ని సంవత్సరాలుగా అనంతగిరి మండలంలో ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏపీవోగా విధులు నిర్వహించిన గోదేశి శ్రీనివాసరావును మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాస్  ఆదివారం ఆ గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీఓ శ్రీనివాసరావు విధి నిర్వహణలో నిజాయితీగల...
Read More...
Telangana 

క్రీడా పాఠశాలల ఎంపికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా పాఠశాలల ఎంపికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి విశ్వంభర, అనంతగిరి: క్రీడా పాఠశాలల ప్రవేశాల ఎంపికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అనంతగిరి మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ముత్తినేని కోటేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా సూచించారు.2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి చదువబోతున్న విద్యార్థులు ఈ ఎంపికకి...
Read More...
Telangana 

సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విశ్వంభర, పరిగి:  పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి షిరిడి సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి...
Read More...
Telangana 

ధ్వజస్తంభానికి భూమి పూజ 

ధ్వజస్తంభానికి భూమి పూజ  విశ్వంభర, ఉప్పుగూడ:యాకుత్పురా నియోజకవర్గo ఉప్పుగూడ డివిజన్లోని హనుమాన్ నగర్ ఫేస్ 2 లో శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభం భూమి పూజ మరియు చండీ హోమం తోపాటు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాకుత్పురా బి ఆర్ఎస్ ఇంచార్జ్ శ్యాంసుందర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ...
Read More...
Telangana 

కాంగ్రెస్ లో చేరికలు 

కాంగ్రెస్ లో చేరికలు  విశ్వంభర, పరిగి: దోమ మండల పరిధిలోని బొంపల్లి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ విజయ పవన్ యాదవ్ పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని...
Read More...
Telangana 

ఏసీపీ, ఎస్ఐలకు గౌడ సంఘం పరామర్శ

ఏసీపీ, ఎస్ఐలకు గౌడ సంఘం పరామర్శ విశ్వంభర,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన సీనియర్ నాయకులు కందునూరి కొమురయ్య గౌడ్ గౌడ్ సతీమణి ఉపేంద్ర ఇటీవల కన్ను మూసింది. దీంతో వారి కుమారులైన సంఘం గౌరవ సలహాదారులు ఏసీపీ నాగయ్య గౌడ్, ఎస్సై ప్రేమ్ కుమార్ గౌడ్ లను స్థానిక  కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం పరామర్శించారు.స్వర్గీయ ఉపేంద్ర...
Read More...

Advertisement