#
 
Telangana 

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ . విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్...
Read More...

జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి విశ్వంభర,హైద‌రాబాద్ : అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి...
Read More...

కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విశ్వంభర,సంగారెడ్డి : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు....
Read More...

డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..

డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు.. విశ్వంభర,హైదరాబాద్ : మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును...
Read More...
Telangana 

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా జగ్గారెడ్డి వినతి మేరకు గతం లో 6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు మరో వెయ్యి మందికి సరిపడా  అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని కోరిన జగ్గారెడ్డి జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించిన అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి త్వరలో ప్రారంభం కానున్న పనులు.. 
Read More...
Telangana 

శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు

శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
Read More...
Telangana 

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ 

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ  విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన  పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన  600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు ,  ఎస్జి.  సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను...
Read More...
Telangana 

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.   విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ 
Read More...
Telangana 

సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా...
Read More...
Telangana 

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి విద్యా కార్యక్రమాల అమలుపై కీలక ఆదేశాలు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా
Read More...
Telangana 

వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి 

వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి  విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి...
Read More...
Telangana 

గుండాల నూతన ఎస్‌ఐగా శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ

గుండాల నూతన ఎస్‌ఐగా శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలతో సన్నిహిత్యంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని...
Read More...

Advertisement