#
 
Telangana 

మహిళా  పారిశుధ్య కార్మికులకు సన్మానం  

మహిళా  పారిశుధ్య కార్మికులకు సన్మానం   విశ్వంభర, సూర్యాపేట: పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వారి సేవలు సమాజానికి అమూల్యమైనవని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా  సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 15...
Read More...
Telangana 

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
Read More...
Telangana 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : శ్రీలత 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : శ్రీలత  విశ్వంభర, మహేశ్వరం :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా  డిఆర్ డిఓ   శ్రీలత  మహిళా సంఘాల సభ్యులతో కలసి  మహేశ్వరం మండలంలో మండల పరిషత్ కార్యాలయం  స్త్రీశక్తి భవనం  ఆవరణ లోని పరిసరాలను,  కార్యాలయం లో  చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. ప్రతి ఇల్లు, ఆపీసు పరిసరాలను పరిశుభ్రంగా...
Read More...
Telangana 

గ్రామాభివృద్దే లక్ష్యం: సర్పంచ్ నవీన్ 

గ్రామాభివృద్దే లక్ష్యం: సర్పంచ్ నవీన్  విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో  సర్పంచ్ నవీన్  ఆధ్వర్యంలో    రాబోయే   వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని  తాగునీటి సమస్య రాకుండా ఉండాలని, మహేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో మార్కెట్ సముదాయము పక్కన నూతన బోర్ మోటార్కు పంప్ సెట్ బిగించారు. అలాగే గ్రామాన్ని...
Read More...
Telangana 

మహేశ్వరం సీఐ కి సన్మానం 

మహేశ్వరం సీఐ కి సన్మానం    విశ్వంభర, మహేశ్వరం:మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ  రాఘవేందర్ రెడ్డిని నాగారం  మాజీ సర్పంచ్,  కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు  సన్మానించారు. మాజీ సర్పంచ్ కావలి దశరథ మాట్లాడుతూ, మహేశ్వరం మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉండాలని కోరారు, గంజాయి,  డ్రగ్స్ పై
Read More...
Telangana 

గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా 

గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా  విశ్వంభర, మహబూబాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని  ఎంపీడీవో కార్యాలయం  ముందు గ్రామపంచాయతీ సంఘం జిల్లా నాయకులు ధర్మారం సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు . ధర్నాని ఉద్దేశించి కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ,   ప్రతీనెల రెండో తారీఖు నాడు గతంలో ఇచ్చిన మాదిరిగానే గ్రామపంచాయతీ కార్మికులకు వారి వ్యక్తిగత ఖాతాలో  వేతనాలు...
Read More...
Telangana 

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేం 
Read More...
Telangana 

తీన్మార్ మల్లన్నను కలిసిన  గీత కార్మిక సంఘం 

తీన్మార్ మల్లన్నను కలిసిన  గీత కార్మిక సంఘం  విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్ల మీది నుండి కిందపడి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా తెలంగాణ శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఎక్సైజ్ శాఖా మంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్లాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక...
Read More...
Telangana 

మొలుగూరి గోపయ్య కు  సన్మానం

మొలుగూరి గోపయ్య కు  సన్మానం విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు అధ్యక్షతన సిరి పౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు వ్యవసాయ సామాజిక కార్యకర్త కిసాన్ సేవారత్న, నంది పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ మొలుగూరి గోపయ్య ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ నందిగామ...
Read More...
Telangana 

నూతన వధూవరులకు  ఆశీర్వాదం 

నూతన వధూవరులకు  ఆశీర్వాదం  విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో గల ఎన్ ఎస్  ఫంక్షన్ హాల్ లో జరిగిన కోట్ల సైదులు గౌడ్ మంజుల కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ గారు ఈకార్యక్రమంలో టీ ఆర్ పీ సూర్యాపేట...
Read More...
Telangana 

బాబు చిత్ర పటానికి పాలాభిషేకం

బాబు చిత్ర పటానికి పాలాభిషేకం   విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండల ముస్లింలకు వరాలు కుర్పించినా సందర్బంగా  ఐటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కి. మహదేవపూర్ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ అద్వర్యం లో ఘనంగా పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమం లో లైబ్రరీ చైర్మన్  మండల అధ్యక్షుడు  ఉపసర్పంచ్  మాజీ జడ్పీటీసీ
Read More...
Telangana 

సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవం

సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవం విశ్వంభర, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం, చెల్పూర్ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రాధా వేణుగోపాల స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్...
Read More...

Advertisement