#
 
LifeStyle 

యువతలో పెరుగుతున్న HIV, STD కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన

యువతలో పెరుగుతున్న HIV, STD కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన HIV, STD వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన. 19–20 ఏళ్ల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు అధికమవుతున్నట్లు వెల్లడి..
Read More...
Telangana 

ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు 

ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు  విశ్వంభర/మేకలమండి, గౌలిపుర:- శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం మేకల మండి, గాంధీనికేతన్ ఔట్ సైడ్ గౌలిపురలో అభిషేకము,కలశ స్థాపన, ధ్వజారోహణము, అంకురార్పణ తో మొదలై ఆగస్టు 10 నాడు రంగంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని ప్రెసిడెంట్ అర్మని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More...
Telangana 

వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు 

వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు  విశ్వంభర, లాల్ దర్వాజా :-తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరొక్క రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి...
Read More...
Telangana 

శ్రీశ్రీశ్రీ మహంకాళి నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ శిఖర పూజ మహోత్సవం

శ్రీశ్రీశ్రీ మహంకాళి నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ శిఖర పూజ మహోత్సవం విశ్వంభర, గౌలిపుర:- పాత పట్టణంలో పేరుగాంచిన బోనాల పండుగ విశిష్టత లో భాగంగా ఈరోజు శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ శ్రీ శ్రీ మహంకాళి శ్రీ నల్ల పోచమ్మ  దేవాలయం మురాద్ మహల్ లో కూడా నేటి నుండి 31-07 -2026 కార్యక్రమాలు మొదలై  -10-08-2026 రంగంతో...
Read More...
Telangana 

ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో ఆవిష్కరణ

ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో ఆవిష్కరణ విశ్వంభర, హైదరాబాదు :  ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో, బ్రోచర్‌లను గురువారం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో మహాసభల సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు...
Read More...
Telangana 

ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి

ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి - ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మంజూరు  చేస్తే ,  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంబించారు. - ⁠తిరిగి మరలా సుందరీకరణ తర్వాత త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు : జగ్గారెడ్డి
Read More...
Telangana 

రైల్వే భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలి

రైల్వే భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఈటల రాజేందర్ 
Read More...
Telangana 

చెరువుగట్టు అగ్నిప్రమాద బాధిత ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం

చెరువుగట్టు అగ్నిప్రమాద బాధిత ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం విశ్వంభర, హైదరాబాద్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పరిసరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహాయం అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు...
Read More...
Telangana 

అంగన్వాడీల్లో వంద శాతం మౌలిక వసతులు కల్పించాలి: మంత్రి సీతక్క

అంగన్వాడీల్లో వంద శాతం మౌలిక వసతులు కల్పించాలి: మంత్రి సీతక్క గత ఏడాదిలో వేలాది కేంద్రాలకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు అన్ని జిల్లాల్లో చిన్నారులకు పాలు, అల్పాహారం పథకం అమలుకు ఆదేశం
Read More...
Telangana 

మిషన్-80 ప్రపంచ రికార్డు ఆగస్టు 9న 

మిషన్-80 ప్రపంచ రికార్డు ఆగస్టు 9న  విశ్వంభర, హైదరాబాదు : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న మిషన్-80 ప్రపంచ రికార్డు ప్రయత్నం పోస్టర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కరాటే రంగంలో సేవలందిస్తున్న వి. సుధాకర్ చేపట్టనున్న ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం...
Read More...
Telangana 

19 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి

19 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి విశ్వంభర, అశోక్‌నగర్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తోందని నిరుద్యోగులు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాదు అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా...
Read More...

Advertisement