#
 
Telangana 

పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. - పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్ 

పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. -  పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్  విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని  ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు.....
Read More...
Telangana 

పాఠ్య పుస్తకాలు పంపిణీ. -  జిల్లా విద్యాశాఖ అధికారి  ఏ . సత్యనారాయణ మూర్తి .

పాఠ్య పుస్తకాలు పంపిణీ. -  జిల్లా విద్యాశాఖ అధికారి  ఏ . సత్యనారాయణ మూర్తి . విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ...
Read More...

లాల్ దర్వాజా ఆలయ కమిటీ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుడి ఎంపిక 

లాల్ దర్వాజా ఆలయ కమిటీ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుడి ఎంపిక  విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు...
Read More...
Telangana 

పాఠశాలల మూసివేతపై ప్రజా ఉద్యమం : ఆర్ కృష్ణయ్య 

పాఠశాలల మూసివేతపై ప్రజా ఉద్యమం : ఆర్ కృష్ణయ్య  విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత,...
Read More...
Telangana 

బహుదూర్ పుర  నియోజకవర్గంలో  టీ ఆర్ ఎస్ జెండా  పండుగ 

బహుదూర్ పుర  నియోజకవర్గంలో  టీ ఆర్ ఎస్ జెండా  పండుగ    విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్
Read More...
Telangana 

స్వలాభం కోసమే అంబేద్కర్ సంఘంపై దుష్ప్రచారం

స్వలాభం కోసమే అంబేద్కర్ సంఘంపై దుష్ప్రచారం   విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ
Read More...
Telangana 

గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి 

గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి  గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ 
Read More...
Telangana 

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం...
Read More...
Telangana 

ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం : నిర్మలా జగ్గారెడ్డి

ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం : నిర్మలా జగ్గారెడ్డి విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్,...
Read More...
Telangana 

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి 

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి  విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య...
Read More...
Telangana 

కాళీ మాత మందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కలిపించాలి 

కాళీ మాత మందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కలిపించాలి  విశ్వంభర, ఫలక్ నుమా :  ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి...
Read More...
Telangana 

మాజీమంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన  బెలిదే శ్రీనివాసులు

మాజీమంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన  బెలిదే శ్రీనివాసులు   విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని  క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Read More...

Advertisement