#
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... TRS పార్టీ రంగారెడ్డి యూత్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్ కర్నాటి నియామకం
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :-తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిగా చంద్రకాంత్ కర్నాటినీ నియమిస్తూ పార్టీ అధిష్టానం నియామక పత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి గత కొంతకాలంగా పార్టీకి సేవలను అందిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మార్గదర్శకత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న చంద్రకాంత్ కర్నాటి... హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుప్తకు ఏఎస్ఐగా పదోన్నతి
Published On
By Desk
విశ్వంభర, షాబాద్: షాబాద్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుప్త పదోన్నతి పొంది ఏఎస్ఐగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ పదోన్నతి లభించింది.ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ రమేష్ గుప్తకు ఏఎస్ఐ స్టార్ను అలంకరించి అభినందించారు. షాబాద్ ఎస్హెచ్ఓ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్సైలు,... చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులుకు ఘన సన్మానం.
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్: అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ...“ప్రజాసేవలో ఉన్న పద్మశాలిల ను,ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించడం ఎంతో విశేషమైన కార్యక్రమం చాలా సంతోషంగా ఉందన్నారు.... మట్టి గణపతుల తయారీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన*
Published On
By Desk
విశ్వంభర – షాబాద్:షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలోని అక్షర టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేసి, ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.రాబోయే రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న... ఎల్ బీ నగర్ ఏసీపీగా బి. రవీందర్ రెడ్డి
Published On
By Desk
ఎల్.బి.నగర్ ఏసీపీ గా బాధ్యతలు చేపట్టిన బి. రవీందర్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ స్టేట్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శి చిలక నర్సింహారెడ్డి, ముక్రం. ( విశ్వంభర, ఎల్బీనగర్) తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ -డా.కాచం సత్యనారాయణ.
Published On
By Desk
విశ్వంభర, సరూర్ నగర్ :-తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని వి 3, విశ్వంభర దినపత్రిక చైర్మన్ డా కాచం సత్యనారాయణ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఉద్యమ నాయకులు బొడ్డు హరిబాబు, కంచర్ల శేఖర్, పగడాల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐలమ్మ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై... రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో పాలచర్లలో కార్యక్రమం
Published On
By Desk
పాలచర్లలో ‘నిజం గెలిచింది’ కొవ్వొత్తుల ప్రదర్శన అనంతపురంలో ది ట్రెల్లిస్ స్కూల్లో మైనర్ బాలికపై లైంగిక దాడి
Published On
By Desk
మైనర్ బాలికపై లైంగిక దాడి.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు ఎప్పుడు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కలవండి.. మాట్లాడండి: మంత్రి లోకేష్
Published On
By Desk
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో నేరుగా మాట్లాడాలని లోకేష్ సూచన స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడికి యత్నం.
Published On
By Desk
విశ్వంభర, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్: - అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ పార్టీ నిరసన నేపథ్యంలో ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డిని కాంగ్రెస్... స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కేసు నమోదు
Published On
By Desk
తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. రాజకీయంగా తీవ్ర దుమారం శంషాబాద్ ఎయిర్పోర్టులో నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Published On
By Desk
లుక్ఔట్ నోటీసుతో శంషాబాద్ ఎయిర్పోర్టులో యూట్యూబర్ నందన అదుపులోకి 
