#
PM Modi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విమానంలో ట్రోఫీతో ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ
Published On
By Desk
వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్ హైలైట్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేను" అంటూ సిరాజ్ అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
Published On
By Desk
ఆదివారం నాడు మన్ కీ బాత్ లో ప్రసంగించిన మోడీ.. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రస్తావించారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. అదో అద్భుతం అని.. రుచి చూసిన క్షణం... 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
Published On
By Desk
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని 101 ఏళ్ల ఫ్రాన్స్ మహిళా యోగా గురుకు ప్రశంసలు బీహార్ లో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ
Published On
By Desk
విశ్వంభర, బీహార్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ లో నూతనంగా నిర్మించిన నలంద యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 17 దేశాల రాయబారులతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి ముందు నలంద విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన శిథిలాలను ప్రధాని మోదీ... ఆ రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..
Published On
By Desk
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నియామకం అయ్యారు. దాంతో ఆమె మీద చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఆమె తన బడ్జెట్ తో సమాధానం చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం వంద రోజుల షెడ్యూల్ ను రచిస్తోంది.... ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
Published On
By Desk
జీ 7 దేశాల సదస్సుకు హాజరు విజయవంతంగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలు..!
Published On
By Desk
ఈ సారి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరగా.. బీజేపీ పార్టీ తన మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు వరించాయి. దాంతో నేడు వారంతా బాధ్యతలు స్వీకరించారు.... అరుణాచల్ సీఎంగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం
Published On
By Desk
అరుణాచల్ప్రదేశ్లో మరోసారి బీజేపీ సర్కార్ అధికారాన్ని చేపట్టింది. సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఇవాళ (గురువారం) పెమా ఖండూతో ప్రమాణం చేయించారు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
Published On
By Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపిస్తారు. ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఎక్కడికంటే..?
Published On
By Desk
ప్రధాని మోడీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం నుంచి మూడు రోజులు ఆయన ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇటలీలో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
Published On
By Desk
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు... నేడు ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర క్యాబినేట్ భేటీ
Published On
By Desk
కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 
