కనబడుట లేదు 

కనబడుట లేదు 

విశ్వంభర, మొగిలిపుర :- శివరాంపల్లి నివాసి పర్వేజ్ బేగం భర్త, ఖాజా ముజాదిద్ కూతురు పర్వీన్ బేగం యాచకురాలిగా చార్మినార్ ప్రాంతంలో సంచరించేది . సాయంత్రం వేళా తిరిగి ఇంటికి వెళ్ళేది. కానీ 28-09-2025 నాడు సాయంత్రం 6 గంటల ముప్పై నిమిషాలకు శాలిబండలో ఉన్న పిస్తా హౌస్ టీ తాగిన ఆనవాళ్లు ఉన్నాయని సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు తెలిపారు. దయచేసి పర్వీన్ బేగం ఎక్కడ అయినా కనిపిస్తే మొగిలిపుర పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు. 

 

Read More సాహితీ వ‌నంలో మ‌హావ‌ట‌వృక్షం కూలింది-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Tags: