జోనల్ కమిషనర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే

జోనల్ కమిషనర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే

 విశ్వంభర,  కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ నాయకులు  శ్రీశైలం గౌడ్  మిత్రబృందం కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం లో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ని కలిసి ఇటీవల కొత్తగా ఏర్పడ్డ 24 వ డివిజన్ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.. కమిషనర్ వెంటనే అన్ని సమస్యలపై దృష్టి సారించి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags: