అంజనపల్లిలో  సీసీ కెమెరాల  ఏర్పాటు

అంజనపల్లిలో  సీసీ కెమెరాల  ఏర్పాటు

విశ్వంభర, త్రిపురారం:అంజనపల్లి ప్రధాన రహదారిపై సీసీ  కెమెరాల ఏర్పాటుకై సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు కార్యాచరణ చేపట్టగా నాగర్ కర్నూల్ డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్  సహాయం అందించి గ్రామ భద్రతకు  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల తరపున  డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ కు   ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Tags: