జిమ్ సెంటర్ ను  ప్రారంభించిన సబితా రెడ్డి 

జిమ్ సెంటర్ ను  ప్రారంభించిన సబితా రెడ్డి 

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బిల్డింగ్ 2వ అంతస్తులో సీతారాం నాయక్  నూతనంగా ఏర్పాటు  చేసిన అస్త్రం ది రియల్ జిమ్ ను  డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి ,  మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  ప్రారంభించారు.  ప్రతి ఒక్కరూ జిమ్ కు వచ్చి, ఉదయం సాయంత్రం జిమ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ  కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: