#
Team India
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
Published On
By Desk
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇండియా గెలిచింది. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ మ్యాచ్... టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం
Published On
By Desk
ఆసిస్ జట్టు అహంకార పూరిత మాటలను మాత్రం వదలట్లేదు. ఇప్పటికే పలుమార్లు ఇండియా మీద ఇలాంటి కామెంట్లు చేసింది ఆసిస్ టీమ్. ఇప్పుడు తాజాగా ఆసిస్ టీమ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా తమ కంటే అన్ని విధాలుగా చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ తో ఆసిస్ జట్టు ఘోరాతి... టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ
Published On
By Desk
బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్లో గెలుపు సెమీస్ దిశగా పరుగులు అర్థనగ్నంగా వాలీబాల్ ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు
Published On
By Desk
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో విజయం సాధించింది. దాంతో మన టీమ్ తదుపరి దశ అంటే సూపర్-8 కు చేరుకుంది. సూపర్-8 మ్యాచ్ ల కోసం బార్బడోస్ కు చేరుకుంది. ఇక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేందుకు రెడీ అవుతోంది మన టీమ్ ఇండియా. కాగా... టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..
Published On
By Desk
టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు టీమ్ ఇండియా-కెనెడా మ్యాచ్ ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో గెలిచిన ఇండియా.. సూపర్-8కు చేరుకుంది. కానీ కెనెడా మాత్రం ఇంకా లీగ్ దశలోనే ఉంది. కాగా నేడు... సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్ శర్మ
Published On
By Desk
సూపర్-8 కు చేరుకోవడం టీమిండియాకు బిగ్ రిలీఫ్ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కఠినమైన పిచ్పై సూర్యకుమార్ (50*), శివమ్ దూబె (31*) పరిణతి కనబరిచారని టీమ్ ఇండియా రోహిత్ వ్యాఖ్యానించాడు. మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్శర్మ అభిమాని.. వీడియో వైరల్
Published On
By Desk
మ్యాచ్ జరుగుతోన్న సమయంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వచ్చే సీన్స్ చాలా సార్లు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడిన వార్మప్ మ్యాచులో అలాంటి సంఘటనలో జరిగింది. ప్రాణాలతో ఉంటా అనుకోలేదు: స్టార్ క్రికెటర్
Published On
By Desk
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ బాగా ఆడటంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. 
