మల్లికార్జున్ నగర్ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణిమ వేడుకలు
విశ్వంభర, అంబర్పేట : హైదరాబాదు బాగ్ అంబర్పేట మల్లికార్జున్ నగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి, పద్మావతి డీపీ రెడ్డి, పులి జగన్తో పాటు వెంకటరెడ్డి, ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, గడ్డం లక్ష్మణ్ గౌడ్, జనగాం ఓంకార్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున్ నగర్ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణిమ వేడుకలు
విశ్వంభర, అంబర్పేట : హైదరాబాదు బాగ్ అంబర్పేట మల్లికార్జున్ నగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి, పద్మావతి డీపీ రెడ్డి, పులి జగన్తో పాటు వెంకటరెడ్డి, ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, గడ్డం లక్ష్మణ్ గౌడ్, జనగాం ఓంకార్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


