#
Modi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు
Published On
By Desk
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనం 'సేవాతీర్థ్'ను ప్రారంభించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
Published On
By Desk
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. మోదీ-ట్రంప్ ‘చారిత్రాత్మక’ ఒప్పందం
Published On
By Desk
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. కేరళ కాంగ్రెస్లో ‘థరూర్’ కలకలం
Published On
By Desk
వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్
Published On
By Desk
ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
Published On
By Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపిస్తారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. కొత్త మంత్రులకు మోడీ సూచనలు
Published On
By Desk
కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు ఖరారు అయిపోయాయి. ఈసారి కొత్తవారికి ఎక్కువ పదవులు దక్కాయి. గతం కంటే మిత్రపక్షులకు ఈసారి మంత్రి పదవులు ఎక్కువ కేటాయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారికి రాబోయే... మోడీ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని చూడలేదు: చంద్రబాబు
Published On
By Desk
మోడీలాంటి పవర్ఫుల్ వ్యక్తిని తానెన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్ భవన్లో ఇవాళ(శుక్రవారం) ఎన్టీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీలు సమావేశమయ్యారు. మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు
Published On
By Desk
విశ్వంభర, పంజాబ్ : ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు.... మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదా?: మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్న
Published On
By Desk
కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఏదో నష్టం జరిగిపోతుందని బీజేపీ ప్రచారం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మోడీ వ్యతిరేకించడం.. ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకి నష్టం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీపై మండిపడ్డారు.... 
