#
delhi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మహిళా శక్తి కార్యక్రమం అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి
Published On
By Desk
మహిళాశక్తిలో మన జిల్లా బ్రాండ్ క్రియేట్ చేయాలి ... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
Published On
By Desk
జీ 7 దేశాల సదస్సుకు హాజరు విజయవంతంగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఎక్కడికంటే..?
Published On
By Desk
ప్రధాని మోడీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం నుంచి మూడు రోజులు ఆయన ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇటలీలో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. నేడు ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర క్యాబినేట్ భేటీ
Published On
By Desk
కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు
Published On
By Desk
కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ
Published On
By Desk
రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు. మరోసారి ఎన్టీయే పక్షనేతగా మోడీ.. ఆమోదించిన చంద్రబాబు, నితీష్
Published On
By Desk
ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్లు ఆయన ఎన్నికను ఆమోదించారు. మోడీ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని చూడలేదు: చంద్రబాబు
Published On
By Desk
మోడీలాంటి పవర్ఫుల్ వ్యక్తిని తానెన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్ భవన్లో ఇవాళ(శుక్రవారం) ఎన్టీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీలు సమావేశమయ్యారు. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Published On
By Desk
ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కోసం ఢిల్లీకి తెలంగాణ పోలీసులు!
Published On
By Desk
తెలంగాణలో సంచలనంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై పోలీసులు ఫోకస్ చేశారు. చిన్నారులను అమ్మకానికి పెడుతున్న ముఠా కోసం రాచకొండ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ 50 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మేసినట్టు తేల్చారు. ఇటీవల పోలీసులు 16... ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!
Published On
By Desk
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయాణికులంతా సురక్షితం ‘వారం రోజులు బెయిల్ పొడిగించండి..’ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
Published On
By Desk
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసు వీడటంలేదు. ఈ క్రమంలో ఆయన పలు ఆరోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 
