బంగారు  మైసమ్మ దేవాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ 

బంగారు  మైసమ్మ దేవాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ 

 విశ్వంభర, గౌలిపుర:  ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని, బోనాల జాతర, అమ్మవారి కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.  ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ 31 న  ఉదయం అభిషేకము కలశ స్థాపన,ధ్వజారోహణము అంకురార్పణ, 2న  మధ్యాహ్నo 2 గంటలకు కాశీ విశ్వనాథ్ దేవాలయం శాలిబండ నుండి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు తో పాటు ఘటం  ఎదుర్కొలు, సాయంత్రం ఘటస్థాపన అలాగే 4న  మైసమ్మ అమ్మవారి కళ్యాణం, అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వెల్లడించారు . 10న  పోతురాజు స్వాగతం. అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు దేవాలయం నుండి నయాపూల్ వరకు సాగుతుందని తెలిపారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

బంగారు  మైసమ్మ దేవాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ 

 విశ్వంభర, గౌలిపుర:  ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని, బోనాల జాతర, అమ్మవారి కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.  ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ 31 న  ఉదయం అభిషేకము కలశ స్థాపన,ధ్వజారోహణము అంకురార్పణ, 2న  మధ్యాహ్నo 2 గంటలకు కాశీ విశ్వనాథ్ దేవాలయం శాలిబండ నుండి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు తో పాటు ఘటం  ఎదుర్కొలు, సాయంత్రం ఘటస్థాపన అలాగే 4న  మైసమ్మ అమ్మవారి కళ్యాణం, అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వెల్లడించారు . 10న  పోతురాజు స్వాగతం. అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు దేవాలయం నుండి నయాపూల్ వరకు సాగుతుందని తెలిపారు.

🔗 https://www.vishvambhara.com/telangana/brochure-unveiling-at-bangaru-maisamma-temple/article-19635

Tags: