#
crime
National 

400 మీటర్ల దూరానికి రూ. 18 వేలు వసూలు!

 400 మీటర్ల దూరానికి రూ. 18 వేలు వసూలు! అథితి దేవోభవ అనే మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం 400 మీటర్ల ప్రయాణానికి ఒక విదేశీ పర్యాటకురాలి వద్ద నుంచి ఏకంగా రూ. 18,000 వసూలు చేసిన ఘరానా మోసం బయటపడింది. 
Read More...
Telangana 

రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్

రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఇస్తానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పాత కార్ల వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More...
National  Crime 

‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు 33ఏళ్ల కిందట అత్యాచారయత్నం కేసు నమోదు రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పరిధిలో ఘటన 
Read More...
Telangana  Crime 

కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి

కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read More...
Telangana  Crime 

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం విశ్వంభర, మహబూబాబాద్ :  అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.  ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు...
Read More...
Telangana  Crime 

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐనాంగూడా దగ్గర ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైకును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై తన రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం.....
Read More...
Telangana 

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.    జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు...
Read More...
Telangana 

అమెరికాలో యాదగిరిగుట్ట  యువతి మృతి

అమెరికాలో యాదగిరిగుట్ట  యువతి మృతి విశ్వంభర, యాదగిరిగుట్ట : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన గుంటపల్లి కోటేశ్వరరావు, గుంటపల్లి బాలమణిల కూతురు గుంటపల్లి సౌమ్య (24) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అయితే ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అతి వేగంగా...
Read More...

Advertisement