ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.

 

Read More ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ఐఎన్‌టీయూసీ లక్ష్యం

జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు అఖిల వెంట పడేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఆమె వెంట పడేవాడు. ఈ విషయం అఖిల తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. అఖిల కుటుంబ సభ్యులు అఖిల్ సాయిగౌడ్‌ను పిలిచి మాట్లాడారు. అఖిలను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 

 

ఈ వ్యవహారం మొత్తం 8 ఏళ్లుగా నడుస్తోంది. అయితే.. గత నాలుగు నెలలుగా అఖిలకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి రోడ్డుపైనే కొట్టేవాడు. దీనికి తోడు.. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో.. ఆమె మోసపోయానని ఆవేదనతో 14 పేజీల లేటర్ సారి ఉరివేసుకుని చనిపోయింది. తమకు న్యాయం చేయాలని అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

🕒 30 May 2024 ✍️ Desk

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.

 

జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు అఖిల వెంట పడేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఆమె వెంట పడేవాడు. ఈ విషయం అఖిల తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. అఖిల కుటుంబ సభ్యులు అఖిల్ సాయిగౌడ్‌ను పిలిచి మాట్లాడారు. అఖిలను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 

 

ఈ వ్యవహారం మొత్తం 8 ఏళ్లుగా నడుస్తోంది. అయితే.. గత నాలుగు నెలలుగా అఖిలకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి రోడ్డుపైనే కొట్టేవాడు. దీనికి తోడు.. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో.. ఆమె మోసపోయానని ఆవేదనతో 14 పేజీల లేటర్ సారి ఉరివేసుకుని చనిపోయింది. తమకు న్యాయం చేయాలని అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/young-woman-commits-suicide-by-writing-14-page-letter-of-lovers/article-1037

Related Posts

Advertisement

LatestNews

భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?