#
crime news
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బాపట్లలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం
Published On
By Desk
విశ్వంభర, బాపట్లః బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఒక బాలిక మీద ఐదుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక(16) శుక్రవారం రోజున తన అమ్మమ్మ ఊరు అయిన నిజాంపట్నం మండలానికి వచ్చింది. అయితే అదే రోజున రాత్రి కొందరు దుండగులు దగ్గరలోని తోటల్లోకి బాలికను తీసుకెళ్లారు. అనంతరం ఐదుగురు దుండగులు ఆమెపై... మూడు మేకలు సుఫారీ ఇచ్చి భర్తను హ**త్య చేయించిన భార్య
Published On
By Desk
ఈ రోజుల్లో కట్టుకున్న భర్తలనే దారుణంగా హత్యలు చేయిస్తున్న భార్యల ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మహబూబ్ నగర్ లో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను చంపించింది ఓ భార్య. జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు, భాగ్యలక్ష్మిలకు ఓ... మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య
Published On
By Desk
కట్టుకున్న భర్తలనే ఈ నడుమ కొందరు కసాయి భార్యలు కడతేరుస్తున్నారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. జిల్లాలోని బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో రాములు అనే వ్యక్తికి మంజులతో పెళ్లి అయింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. రాములు తండ్రి నారాయణతో కలిసి భార్య మంజుల అతన్ని చంపేసింది. కట్టుకున్న భర్తను... బాపట్ల జిల్లాలో ఘోరం.. ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి
Published On
By Desk
ఈ నడుమ ఈతకు వెళ్లి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరదా కోసం కొంత మంది ఈతకు వెళ్లి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా బాపట్ల జిల్లాలో శుక్రవారం కూడా ఇలాంటి దారుణ ఘనననే వెలుగు చూసింది. నలుగురు యువకులు అర్ధాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం... ఎస్సై లైంగిక వేధింపులు.. డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Published On
By Desk
కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ మీద రోజులుగా లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ రియాక్ట్ అయింది. ఆ ఎస్సైని డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆ ఎస్సైను సర్వీసు నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. దాంతో ఆ ఎస్సైని అరెస్ట్ చేసి ఇప్పటికే పరకాల... వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్కింద పడి ఇద్దరు దుర్మరణం
Published On
By Desk
ఫుట్బోర్డుపై నిలబడగా అదుపుతప్పి పడిపోయిన విద్యార్థిని.. యూసుఫ్ గూడా బస్టాండ్ వద్ద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థి మృతి కామ కోరికలు తీర్చుకోవడానికి అడ్డు వస్తుందని 22 నెలల చిన్నారి దారుణ హత్య
Published On
By Desk
రెండు జిల్లాల్లో విషాదాన్ని నింపిన చిన్నారి హత్య రాసలీలలకు అడ్డుగా ఉందని పసికందు దారుణ హత్య ఇద్దరు పిల్లల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు నిజామాబాద్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు తీసుకొచ్చి దారుణం.. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి.. 4గంటలు స్తంభంపైనే మృతదేహం
Published On
By Desk
కరెంట్ స్తంభం ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే విద్యుత్ సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. దీంతో నాలుగు గంటల పాటు అతడి మృతదేహం స్తంభంపైనే ఉంది. వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల దారుణ హత్య
Published On
By Desk
వాట్సాప్ గ్రూప్లో పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్ నుంచి తనను తొలగించడంతో కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. 15 ఏళ్ల బాలిక ఘాతుకం.. ప్రియుడి కోసం తండ్రిని, సోదరుడిని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో..
Published On
By Desk
ప్రేమించిన యువకుడి కోసం కన్నతండ్రిని సోదరుడిని చంపేసింది ఓ బాలిక. తన ప్రేమను అడ్డుకోవడమే కాకుండా.. ప్రియుడిని జైళ్లో పెట్టించారని కన్నవారిపై పగ పెంచుకున్న బాలిక అదును చూసి ఇద్దరిని అంతమొందించింది. స్టార్ హోటల్లో గలీజ్ పని.. రెడ్ హ్యాండెడ్గా దొరికిన నలుగురు అమ్మాయిలు (వీడియో)
Published On
By Desk
స్టార్ హోటల్ లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు యువతులను సైఫాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 
