ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఘన నివాళులు

-మిద్దెల జితేందర్

ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఘన నివాళులు

విశ్వంభర, హైదరాబాద్ / గాంధీ భవన్ :-ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో సేవాదళ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు   కృషి చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో  సేవాదళ్ గాంధీభవన్ ఇంచార్జి సురేందర్ , సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరు దయాకర్ రావు, వహీద్ ,సేవాదళ్ సభ్యులు..తదితరులు  ఉన్నారు

Tags: