ఆస్పత్రిలో మహిళా దినోత్సవం 

ఆస్పత్రిలో మహిళా దినోత్సవం 

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా :  జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో  నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా  కేకు కట్ చేసి  ఆస్పత్రిలో  పనిచేస్తున్న మహిళలను  ఆస్పత్రి మేనేజ్మెంట్  గుగులోతు సుచిత్ర బాలునాయక్  సన్మానించారు.

Tags: