యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్
విశ్వంభర, హైదరాబాద్ : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి బాయి యాదవ్ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం పొందినందుకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలియజేసి, ఆమె విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈరావత్ అనిల్, ప్రసన్న శర్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్
విశ్వంభర, హైదరాబాద్ : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి బాయి యాదవ్ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం పొందినందుకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలియజేసి, ఆమె విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈరావత్ అనిల్, ప్రసన్న శర్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


