యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్

 విశ్వంభర, హైదరాబాద్ : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్  హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి బాయి యాదవ్ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం పొందినందుకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలియజేసి, ఆమె విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈరావత్ అనిల్, ప్రసన్న శర్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్

 విశ్వంభర, హైదరాబాద్ : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్  హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి బాయి యాదవ్ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం పొందినందుకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలియజేసి, ఆమె విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈరావత్ అనిల్, ప్రసన్న శర్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/ishwari-bai-yadav-appointed-as-member-of-yadagirigutta-devasthanam-trust/article-18520

Tags: