మానవత్వం చాటుకున్న డా. కాచం. - మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి సాయం
On
విశ్వంభర, హైద్రాబాద్ :- ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చండూర్ వాసి వర్కాల వేణు గోపాల్ అనే చేనేత కార్మికుడి కుటుంబానికి విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి , కాచం ఫౌండేషన్ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా వారి సిబ్బంది ద్వారా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



