ఘనంగా ఈఎంటీ  డే 

ఘనంగా ఈఎంటీ  డే 

విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండల కేంద్రంలోని 108  అంబులెన్స్  ఈఎంటీ  డే  సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ రంగారెడ్డి జిల్లా నిర్వాహణాధికారులు అందుబాటులో ఉన్న సిబ్బందితో కేక్ కట్ చేసిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ అధికారులు  ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్.కె   జాన్ సాహెబ్, రాజబాబు  మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ ల  సేవలు ఎంతో విలువైన అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్, సత్యం, భూపతి, జానీ భాష, రాజు, రాజశేఖర్, మహేష్, రాఘవేందర్, సురేష్, భాస్కర్, నర్సయ్య,   పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు