ఘనంగా ఈఎంటీ డే
On
విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ఈఎంటీ డే సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ రంగారెడ్డి జిల్లా నిర్వాహణాధికారులు అందుబాటులో ఉన్న సిబ్బందితో కేక్ కట్ చేసిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ అధికారులు ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్.కె జాన్ సాహెబ్, రాజబాబు మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ ల సేవలు ఎంతో విలువైన అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్, సత్యం, భూపతి, జానీ భాష, రాజు, రాజశేఖర్, మహేష్, రాఘవేందర్, సురేష్, భాస్కర్, నర్సయ్య, పాల్గొన్నారు.



